రిజర్వు బ్యాంక్ నియంత్రణ విధించడంతో క్రెడిట్ కార్డు వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వాస్వాని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్ మొత్తం
హయ్యర్ ఇన్కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వేరే ఏ రంగంలో పెట్టినా ఇంత రాదు కదా అని భ్రమలో జీవిస్తున్నవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న రంగాన్నే అతిగా నమ్ముకొని డబ్బున�
బలమైన, వృద్ధిదాయక భారత నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉన్నదని దేశంలోనే శ్రీమంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రత్నాలు, ఆ�
ట్రాక్టర్ల వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ఫోర్స్ మోటర్ ప్రకటించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయ ట్రాక్టర్లు, కనెక్�
డబ్బుతోపాటు సంతృప్తినీ ఇచ్చే పని దొరికితే అంతకన్నా గొప్ప అవకాశం లేదు. లేకపోతే చుట్టూ సౌకర్యాలుంటాయి. కానీ, మనసులో సంతోషాలుండవు. డబ్బునీ, సంతోషాన్నీ ఇచ్చే కొలువు ఎక్కడుంటుందని వెదికితే దొరకదు. ఇష్టమైన పన�
వీరప్పన్ ఎవరో తెలుసు.. కానీ ఈ సిరోంచ వీరప్పన్ ఎవరనుకుంటున్నారా..? స్మగ్లర్ వీరప్పన్ లాగే.. ఇక్కడ రేష న్ దందాలో వీరన్న కూడా అంతే ఫేమస్. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రాష్ర్టాల్లోని సగం జిల్లాలను శాశించే ఈ
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు.
‘పట్టుకోవడం గొప్పా.. వదిలేయడం గొప్పా..’ పురాణేతిహాసాల్లోనే కాదు, ఆర్థిక పర్వంలోనూ ఇదో అంతుచిక్కని ధర్మసందేహం. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా.. వదిలేయడమే ఉత్తమ నిర్ణయమవుతుంది. ‘..సబ్జెక్ట్ టు ద మార్కెట్ ర�
Navya Naveli Nanda | నవ్య నవేలి నంద.. కార్పొరేట్ రంగంతో పరిచయం లేనివారికైతే అమితాబ్ మనవరాలు, రాజ్కపూర్ మునిమనవరాలు. నవ్య గురించి తెలిసినవారికి మాత్రం, తను మంచి సమాజ సేవకురాలు. అంతేనా! ఎస్కార్ట్ సంస్థకు వారసురాలు.
సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. సంక్షోభంలోనే గొప్ప అవకాశం కనిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా.. ఆశావాదంతో అడుగు ముందుకు వేయడమే. మేం చేస్తున్నది అదే. కిరాణా దుకాణాలను, చిల్లర వ్యాపారాలను బతికించడమే మా లక్ష్యం.
భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాద్ ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ అయ్యాడు. బిజినెస్ కోసం అత్తగారిచ్చిన ఎకరం భూమిని రూ.32 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో అత్యాశకు పోయి ఆన్లైన్ �