వచ్చే మూడు వారాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెండ్లిళ్లు జరుగనుండటంతో వ్యాపార అంచనాలూ అంతే స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈసారి దాదాపు 38 లక్షల వివాహాలు జరుగనున్నాయని చెప్తున్నారు.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ 32.4 లక్షల మంది కొత్త కస్టమర్లు జియో నెట్వర్క్ను ఎంచుకున్నారు.
దేశంలో స్టార్టప్ కల్చర్ విస్తరిస్తున్నది. కొత్త ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి. నవతరం ఆంత్రప్రెన్యూర్స్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వెంచర్ క్యాపిటల్ సంస్థలూ సిద్ధంగా ఉన్�
Festive Season | దేశంలో పండుగ సీజన్ కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలో దేశంలోని మార్కెట్లన్నీ సందడిగా మారనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్ కార్పొరేట్ సమ్మిట్ 2023ని నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేర�
కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది.
వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న �
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్లో పాల్గొనేందు�