Digvijaya Singh : నీట్ రగడ, ప్రశ్నా పత్రాల లీకేజ్, పరీక్షల వాయిదా వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
..వీటన్నిటి కంటే సీసా పెంకుల బిజినెస్ బాగా వున్నదన్నాడు ముత్యాలు. ఈ పెంకుల్లోనూ మళ్ళి అన్ని రకాలూ పనికిరావుట. తెల్లసీసాపెంకులు కిలో 15 పైసలకు కొంటారుట. కాఫీరంగు సీసాపెంకులకయితే ఇంకో 5 పైసలు అదనంగా ఇస్తారట.
టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా.. వీడియో స్ట్రీమింగ్ సేవల సంస్థ నెట్ఫ్లిక్స్తో జట్టుకట్టింది. తన కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ సేవల పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క
దూరపు కొండలు నునుపు అన్నట్లుగా సామాన్యుడి జీవితం మారుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్నం బాటపట్టే ఎంతో మంది.. చాలీచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటి ఖర్చులు, రవాణా, విద్య, వైద్యం ఇలా రోజు వారీ ఖర్చులు గణనీయ
Toshiba Layoffs | ప్రముఖ జపనీస్ టీవీ తయారీ కంపెనీ టోషిబా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. జపాన్లో 4000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు టోషిబా గురువారం వెల్లడించింది.
రిజర్వు బ్యాంక్ నియంత్రణ విధించడంతో క్రెడిట్ కార్డు వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ వాస్వాని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్ మొత్తం
హయ్యర్ ఇన్కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వేరే ఏ రంగంలో పెట్టినా ఇంత రాదు కదా అని భ్రమలో జీవిస్తున్నవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న రంగాన్నే అతిగా నమ్ముకొని డబ్బున�
బలమైన, వృద్ధిదాయక భారత నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉన్నదని దేశంలోనే శ్రీమంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రత్నాలు, ఆ�
ట్రాక్టర్ల వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ఫోర్స్ మోటర్ ప్రకటించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయ ట్రాక్టర్లు, కనెక్�