మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్) సోమవారం మూడుసార్లు సాంకేతిక లోపాలతో డౌన్ అయింది. దీంతో యూజర్లు, మరీ ముఖ్యంగా బిజినెస్, మార్కెటింగ్ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నవారు తీవ్ర ఇబ్�
ఓ పాతికేళ్ల క్రితం పరిస్థితి! ఇంట్లోకి ఫోన్ కావాలంటే ముందు ఓ అర్జీ పెట్టుకోవాల్సి వచ్చేది. దాని మీద ఉన్న క్రమ సంఖ్య ప్రకారం మూడు నెలలకో, ఆరు నెలలకో... ఒక్కోసారి ఏడాదికో ఫోన్ కనెక్షన్ వచ్చేది. మీ ఇంటి వరకు
నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం... కనీసం రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండని లాలాగూడ స్ట్రీట్ వెండర్స్
కొత్తపేట హుడా కాంప్లెక్స్... అత్యంత రద్దీ, వ్యాపారపరంగా అత్యంత డిమాండ్ ఉన్న కూడలికి ఆనుకున్న ప్రదేశం. అలాంటిచోట హెచ్ఎండీఏకు ఒకటీ, అరా కాదు... ఏకంగా 4,311 చదరపు అడుగుల స్థలం ఉంది. అక్కడున్న పాత వ్యాపార సముదాయ �
ఇల్లు కొనడం.. వ్యాపారాన్ని మొదలుపెట్టడం.. ఆర్థిక స్వాతంత్య్రం.. ఈ మూడే ఇప్పుడు దేశంలోని అత్యధిక మిల్లేనియల్స్ దీర్ఘకాల లక్ష్యాలు. ‘ఫైబ్-మిల్లేనియల్ అప్గ్రేడ్ ఇండెక్స్' ఆధారంగా జరిగిన ఓ అధ్యయనంలో సొ�
Market license | మార్కెట్ లైసెన్స్(Market license) లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.
Gold Price | బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది
బట్టల వ్యాపారంలో నష్టం రావడంతో భారీ దొంగతనానికి పాల్పడిన వివిధ రాష్ర్టాలకు చెం దిన ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసు లు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.28.62వేల నగ దు రికవరీ చేశారు. �
Gold Price | ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చ
కల్తీ వ్యవహారం గ్రేటర్ను కుదిపేస్తోంది. చిన్న హోటళ్లే కాదు పేరొందిన రెస్టారెంట్లలోనూ భయానక వాస్తవాలు రోజుకో చోట బయటపడుతున్నాయి. నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్లు
ఓ గ్రామీణ యువకుడు గురువు దగ్గరికి వచ్చాడు. తనకు పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలని ఉన్నానని చెప్పాడు. అయితే, ‘నేను వ్యాపారం చేయలేనని కొందరు నిరుత్సాహ పరుస్తున్నార’ని బాధపడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్
చిరు వ్యాపారి పై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత షాప్ మూసివేయలేదన్న అక్కసుతో లాఠీలతో కుళ్లబొడిచి ఒళ్లు హూనమయ్యేలా చావబాదారు. పోలీసులు పైశాచికంగా లాఠీలతో కొట్టడంతో తీవ్రగాయా�
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.163 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.