కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
మధ్యతరగతి ప్రజల షాపింగ్ కేంద్రంగా నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటికే పేరొందాయి. నిజాం కాలం నుంచి అవి వీధి వ్యాపారుల కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ముత్యాలను రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మిన చరిత్ర హైదరాబాద్
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అమెరికాపై గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఫిచ్ వేసిన రేటింగ్ బాంబుతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా వరుసగా మూడోర�
Harley Davidson X440 | హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 ధరను హీరో మోటోకార్ప్ భారీగా పెంచింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ అన్ని వేరియంట్ల రేటును రూ.10,500 పెంచుతున్నట్టు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. గత నెల పరిచయమైన ఈ
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో.. తమ వేదికపైనున్న నకిలీ వస్తూత్పత్తులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గడిచిన 6 నెలల్లో ఏకంగా దాదాపు 42 లక్షల నకిలీ ప్రోడక్ట్స్ను తమ సైట్ నుంచి తొలగించింది. అలాగే మరో 10 లక్షల ని�
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఇటీవల జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్�
దేశీయ పేపర్ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది.
గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న �
రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కు ఔత్సాహికులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఆగస్టు 12న స్టార్టప్ల �
ఏప్రిల్-జూన్లో రూ.2,124 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండస్ఇండ్ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,631 కోట్లతో పోలిస్తే 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
RouteMobile | ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ కంపెనీ రూట్ మొబైల్లో మెజారిటీ వాటాను బెల్జియంకు చెందిన ప్రోగ్జిమస్ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రోగ్జిమస్ ఓపల్ దక్కించుకుంటున్నది. రూట్ మొబైల్లో మొత్తం 84 శాతం వాటాను పొ