RouteMobile | న్యూఢిల్లీ, జూలై 17: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ కంపెనీ రూట్ మొబైల్లో మెజారిటీ వాటాను బెల్జియంకు చెందిన ప్రోగ్జిమస్ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రోగ్జిమస్ ఓపల్ దక్కించుకుంటున్నది. రూట్ మొబైల్లో మొత్తం 84 శాతం వాటాను పొందనున్న ఓపల్.. తొలుత రూ.5,922.4 కోట్లతో 57.56 శాతం వాటాను చేజిక్కించుకుంటున్నది.