రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి బృందం బెల్జియం పర్యటనకు వెళ్లింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అధ్యయనం కోసం నలుగురు సభ్యుల బృందం మూడు రోజులపాటు అధికారిక పర్యటనలో భాగంగా ఆది�
Hockey World Cup : హాకీ జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది.
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్.. 0-1తో బెల్జియం చేతిలో అపజయం పాలై రెండో స్థానంతో టోర్నీని ముగించింది.
Belgium | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �
PNB Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ.13వేలకోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ప్రస్తుతం బెల్జియంలో ఉంటున్న విషయం తెలిసిందే. భారత్ విజ్ఞప్తి మేరకు ఆయనను పోలీసులు అక్కడ
పాలస్తీనాను (Palestine) దేశంగా గుర్తింస్తామని మరో దేశం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. �
వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల ను�
India Hockey A Team : యూరప్ పర్యటనను విజయంతో ఆరంభించిన భారత హాకీ 'ఏ' జట్టు (India Hockey A Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది
FIH Pro League : యూరప్ గడ్డమీద జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టు నిరీక్షణ ఫలించింది. వరుసగా ఆరు పరాజయాలకు చెక్ పెడుతూ హర్మన్ప్రీత్ సింగ్ సేన బోణీ కొట్టింది. ఆ
India Junior Hockey Team : ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న భారత మహిళల జూనియర్ హాకీ జట్టు యూరప్ పర్యటన(Europe Tour)ను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన పోరులో బలమైన బెల్జియం(Belgium)ను చిత్తుగా ఓడి�
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి రూ. 13,000 కోట్ల రుణాన్ని పొంది బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు బెల్జియ
Mehul Choksi | పీఎన్బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పట్టుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఏడేళ్లుగా నిరంతరం కృషి
చేస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగ�