ఫిఫా ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. అమెరికాపై ఘన విజయం సాధించిన జోష్లో ఉన్న బెల్జియం.. శుక్రవారం అర్ధరాత్రి జరిగే క్వార్టర్స్లో అజేయంగా దూసుకుపోతున
ప్రపంచకప్లో ఆతిథ్య దేశం అమెరికా కథ ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. రౌండ్ ఆఫ్-16లో బెల్జియం4-1తో యూఎస్ఏను చిత్తుగా ఓడించి క్వార్టర్స్కు ప్రవేశించింది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో ఆతిథ్య జట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా .. రౌండ్16 మ్యాచ్లో ఓటమి పాలైంది. బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది
Donald Trump : ఫిఫా వరల్డ్కప్లో జోక్యం చేసుకున్నందుకు తనపై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ఫొలారిన్ బలోగన్()ను కాపాడిన ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
అనూహ్య ఫలితాలు వెలువడుతున్న ఫిఫా ప్రపంచకప్లో మరో రసవత్తర పోరు సాకర్ అభిమానులను ఫిదా చేసింది. ఆట మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనేవరకూ గెలుపు రేసులోనే లేని బెల్జియం ఆఖర్ల్లో అద్భుతం చేసింది.
Belgium : బెల్జియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదంతస్తులున్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. మరికొందరు ఇంకా మంటల్లోనే చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు,
FIFA World Cup : ఫిఫా వరల్డ్కప్లో ఇరాన్(Iran) నాకౌట్ బెర్తు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోర్నీలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నా గొప్పగా ఆడిన ఆ జట్టు ఈజిప్ట్(Egypt)తోగ్ మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకోవమ
ఫిఫా ప్రపంచకప్లో డ్రాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఫలితం తేలలేదు. రెండు సార్లు చాంపియన్ ఉరుగ్వే, యూరోప్ మేటి జట్టు బెల్జియం కూడా మెగా టోర్నీని నిరాశతో షురూ చేశాయి.
Belgium: బెల్జియంలో ఓ స్కూల్ బస్సును.. రైలు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. బుగ్గెన్హోట్లో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపిందని మంత్రి బె�
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి బృందం బెల్జియం పర్యటనకు వెళ్లింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అధ్యయనం కోసం నలుగురు సభ్యుల బృందం మూడు రోజులపాటు అధికారిక పర్యటనలో భాగంగా ఆది�
Hockey World Cup : హాకీ జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది.
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్.. 0-1తో బెల్జియం చేతిలో అపజయం పాలై రెండో స్థానంతో టోర్నీని ముగించింది.
Belgium | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �
PNB Scam | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ.13వేలకోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ప్రస్తుతం బెల్జియంలో ఉంటున్న విషయం తెలిసిందే. భారత్ విజ్ఞప్తి మేరకు ఆయనను పోలీసులు అక్కడ