మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్బెర్రీ.. హైదరాబాద్లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్'ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్బెర
బేర్స్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్ విలవిలలాడుతున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,447 పాయింట్లు పతనమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 711 పాయింట్లు �
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల సెంటిమెంట్, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు రూపాయిని పడగొట్టాయి. మంగళవారంనాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మా�
ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 స్కూటర్ల వినియోగదారులకు ఓ అవకాశం ఇచ్చింది. కొత్త ఫ్రంట్ ఫోర్క్తో ఎస్1 స్కూటర్లను అప్గ్రేడ్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది.
SVB Group | అమెరికాకు చెందిన అతిపెద్ద కమర్షియల్ బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూపు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందా! సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ 1.75 బిలియన్ డాలర్ల విలువ�
దేశంలోనే తొలి బోయింగ్ ఫ్రైటర్ కన్వర్షన్ లైన్ హైదరాబాద్లో వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిదాయక నిర్ణయాల నేపథ్యంలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్తో శుక్రవారం బోయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.