విశాఖపట్నం: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ స్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2023-24కుగాను ఎన్నికైన ఈ కార్యవర్గానికి సుజయ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసాద్ చైర్మన్గా ఎంపికయ్యారు.
వైస్ చైర్మన్గా వైజాగ్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ రిసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ వీ మురళీ కృష్ణను ఎన్నుకున్నారు.