RSP | ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్న
Post Union Budget 2024-25 Conference : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు.
తెలంగాణను 2050నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ను ఆవిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తె
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే త
హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఐఐ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో సీఎం మరోమారు స్పష్ట�
దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) 6.8 శాతంగా నమోదు కావచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ తాజాగా అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) 7 శాతానికి పెరిగే వీలుందన్నది. అలాగే మౌ�
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ.. ఈ నెల 7న హైదరాబాద్లో ఐటీ కన్క్లేవ్ 2023ను నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రముఖ పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్లో కొత్తగా ‘ఎంబీఏ ప్రోగ్రామ్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్' కోర్సును ప్రవేశపెడుతున్నట్టు విద్యాసంస్థ వర్గాలు వెల్లడించ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హరితహారం అవార్డు లభించింది.
Google | కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ను నేషనల్ కంపెనీ లా అప్పినేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్