హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్లో కొత్తగా ‘ఎంబీఏ ప్రోగ్రామ్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్’ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు విద్యాసంస్థ వర్గాలు వెల్లడించాయి.
అమిటీ యూనివర్సిటీ సహకారంతో ఈ నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ కోర్సుతో వందశాతం ప్లేస్మెంట్ లభిస్తుందని తెలిపాయి. వివరాలకు www.ciischooloflogistics.com వెబ్సైట్ను సంప్రదించాలని సూచించాయి.