రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక
Boy Stabbed Outside School | స్కూల్ బయట ఒక విద్యార్థిని ముగ్గురు బాలురు అడ్డుకున్నారు. అతడ్ని కత్తితో పొడిచారు. ఈ నేపథ్యంలో ఛాతిలో దిగిన కత్తితో ఆ బాలుడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించగా �
Sanskrit Teacher | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థినులు స్కూల్ హెడ్మాస్టార్కు ఫిర్యాదు చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్ పారిపోయాడు.
Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది
ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది. వచ్చిన వారంతా యాభై ఏండ్లు పైబడిన వాళ్లే! పదవులు, హోదాలూ మరచి అందరూ ఆనందంగా ఆడిపాడారు. గత స్మృతులను నెమరవేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. అయితే వచ్చిన వారిల�
Student Found Dead in School | స్కూల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు వెతికారు. చివరకు స్కూల్లో మూసేసి ఉన్న బావిలో యువకుడి మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేయాలన�
తెల్లవారుజామున కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం రామంజపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుత�
పోతంగల్ మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు.
గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మండలంలోని జల్లాపల్లి ఫారం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది.
Jal Samadhi Protest | ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి�
విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రావు అన్నారు. విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తరగతులను వినాల్సిన దుస్థితి నెలకొన్న ఏమాత�
అంతర్గాం మండలం పోట్యాల ప్రభుత్వ పాఠశాలలో రామగుండం సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్