గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఇలా ప్రారంభమైతే.. అలా పూర్తయ్యేవి. ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏళ్లు గడిచినా పనులు మాత్రం మొదలు కావడం లేదు. ఇందుకు జయశంకర్ భూపాలపల�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
Thailand School shooting | సాయుధుడైన యువకుడు ఒక స్కూల్లోకి ప్రవేశించాడు. కాల్పులు జరిపి భయాందోళన సృష్టించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కొంతసేపు బంధించాడు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి అతడ్ని అదుపులోకి తీసుకున్నా�
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థుల�
Divyangjan Students Abused By Warden | చెవిటి, మూగ, అంధత్వంతో బాధపడుతున్న దివ్యాంగ పిల్లలను ఆ స్కూల్లోని వార్డెన్ లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించా
ఫీజులు కట్టలేదని విద్యార్థులను గదిలో బంధించిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధి నాగిరెడ్డిగూడ రెవెన్యూలో పరిధి సుజా త పాఠశాలలో శుక్రవారం చో టుచేసుకున్నది.
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
Student Brings Revolver To School | ఒక విద్యార్థి స్కూల్కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్తో బెదిరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ను స్వాధీన�
బడికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ దట్టమైన అడవి గుండా ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో నెలకొంది.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈవో) పావని అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో బడి బయట పిల్లల సర్వేలో భాగంగా శ్రీ సాయి క్లే బ్రిక్స్, మణిక