UDISE : దేశంలో 1.02 కోట్ల మంది టీచర్లు, 14.66 లక్షల స్కూళ్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని స్కూళ్లకు సంబంధించి యూడీఐఎస్ఈ+ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) 2025-26 రిపో�
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, మాజీ సర్పంచ్ బిట్ల సరోజన తన వంతుగా పాఠశాలకు బాధ్యతగా ప్రత్యేక చేయూతను అందించారు.
principal's son absued Student | ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికంగా వేధించాడు. హాస్టల్లో నివసిస్తున్న ఆ బాలుడ్ని తన రూమ్కు తీసుకెళ్లి అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు ప
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న వ
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
Hostel Boy Murder | రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఒక బాలుడిపై అసహజ లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన హాస్టల్ గార్డ్ను అరెస్ట్ చేశారు.
Boy Killed In Bee Attack | స్కూల్లో జరుగుతున్న పరీక్షలు రాసేందుకు విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ ప్రాంగణంలో ఉన్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమి�
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీ (గోల్గప్పా)లు వడ్డించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఇలా ప్రారంభమైతే.. అలా పూర్తయ్యేవి. ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏళ్లు గడిచినా పనులు మాత్రం మొదలు కావడం లేదు. ఇందుకు జయశంకర్ భూపాలపల�