Jal Samadhi Protest | ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి�
విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రావు అన్నారు. విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తరగతులను వినాల్సిన దుస్థితి నెలకొన్న ఏమాత�
అంతర్గాం మండలం పోట్యాల ప్రభుత్వ పాఠశాలలో రామగుండం సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్
(Children Cross Gushing River | స్కూల్కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
సుల్తానాబాద్ మండలంలో మంచరామి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈవో సందర్శించారు. పాఠశాల మరమ్మతు పనులను, కలర్స్ వేయడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులు చేసిన వారిని అభి�
School | సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్లోని బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో రైతులు తమ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇతర వస్తువులు వదిలి వెళ్లడంతో విద్యార్థులకు ఆటలాడుకోవడానికి ఇబ్బంద�
School | మందమర్రి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలు,28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు.
School | ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కార్పొరేటర్లు స్కూల్ ఎదుట సుమారు రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారితో ఫోన
Ramayanam | మా ముందు బ్యాచుల వారికి బడిలో ‘వీడ్కోలు దినోత్సవం’ అంటూ జరిపినట్టు మాకు తెలీదు. మా బ్యాచ్ నుంచే మొదలుపెట్టారో కూడా జ్ఞాపకం లేదు. టెంత్ క్లాసు వాళ్లకు అప్పటితో స్కూలు జీవితం అయిపోతుందని, వీళ్లు మళ్�
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
Pawan Kalyan | పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ముద్దుల తనయుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. సింగపూర్లోని స్కూల్లో తాను చదువుకుంటుండగా, ఆ స్కూల్లో జరిగిన అగ్
బడీడుకు వచ్చిన పిల్లలను స్కూళ్లో చేర్పించాలంటూ ఒకవైపు ప్రభుత్వం బడిబాట పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట ప్రతాప్నగర్లో బస్తీ కమిటీ నేతలకు, స్వచ్