వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) వ్యూహాత్మక విక్రయం కోసం లావాదేవీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్కాంత పాండే తెలిపారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ)కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)కు ‘గోల్డ్' కేటగిరిలో గుర్తింపు లభించ�
Minister KTR | ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన ఫార్మాసిటీని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) రాష్ట్రంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల భవనాన్ని నిర్మించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ద్విసూత్ర వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొత్త కంపెనీలను ఇ�
సులభతర వాణిజ్య విధానంలో అగ్రభాగాన నిలవడం పట్ల తెలంగాణకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఐఐ దక్షిణ భారత విభాగం అధ్యక్షురాలు సుచిత్రా ఎల్లా, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు వాగిశ్ దీ
పలు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన రైతులు వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 22: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన అగ్రిటెక్ మేళాకు విశేష స్పందన లభించింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యం
పరిశ్రమలకు నష్టం.. సీఐఐ ఆందోళన పనాజీ, ఏప్రిల్ 15: విద్యుత్తు కొరత, సరఫరాలో అంతరాయం, అప్రకటిత కరెంటు కోతలతో బీజేపీ పాలిత గోవాలో పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంద�
జనాలు గుమిగూడటాన్ని అనుమతించవద్దు కరోనా నేపథ్యంలో సీఐఐ సూచనలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో వేవ్ నేపథ్యంలో అవకాశమున్న కార్యాలయాల సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం కల్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థికాభివృద్ధి మళ్లీ వేగవంతమవుతున్నదని, పారిశ్రామికులు రిస్క్ తీసుకొని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోది కోరారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడ