ముంబై,జూన్ 30: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగి 52,827 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15,828
ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇ�
ముంబై ,జూన్ 28: స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 103పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద,నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,841వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు అప
ముంబై, జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 �
ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి క�
ముంబై ,జూన్ 24: ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ఏజీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబా�
ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అ
ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిం�
ఢిల్లీ ,జూన్ 22: స్టాక్ మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ప్రస్తుతం ఇండియన్ బుల్ మార్కెట్ 2003-08లోని ధోరణికి అద్దం పడుతుందని వెల్లడించింది. గత ఏ�
హైదరాబాద్, జూన్ 21: భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వేదిక ఉడాన్ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడ�
ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ న�
ముంబై ,జూన్ 19:దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన FAME (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక�
అక్కినేని కోడలిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత సమంతలో చాలా పరిణితి కనిపిస్తుంది. ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మరో వైపు మోడ్రన్ బిజినెస్లు చేస్తుంది. ర�
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�