ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల
ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్ల
ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్
ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కో�
హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన�
ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అ
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార
ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ము�
ముంబై, మే 29: దేశ ఆర్ధిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్మార్క్.. అంచనాలకు మించి వృద్ధిరేటును సాధించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆ�
ముంబై ,మే, 28: స్టాక్ మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 25,868.95 వద్ద, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 9,389.30 వద్ద ఉన్నాయి. ఇవాళ రెండిటి ట్రేడింగ్ మిశ్రమంగా ఉన్నది. వరుసగ�
ముంబై,మే 27: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నుంచి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ వన్ స్కీం సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది