ఢిల్లీ ,మే 17: తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీ వాణిజ్య వేదికగా నిలువడం ద్వారా మోగ్లిక్స్ అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్ డాలర్
ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54
ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స�
ముంబై , మే11: బ్యాడ్ బ్యాంక్ అనేది ఓ రకమైన ఆర్థిక సంస్థ.బ్యాడ్ బ్యాంక్ల ఏర్పాటు ద్వారా రుణదాతల వద్ద పేరుకు పోయిన మొండి బకాయిలను తీసుకుని, వాటికి సరైన పరిష్కారం చూపాలని కేంద్రం నిర్ణయించింది.అందుకోసమే బ్యాడ�
ముంబై :నిన్నటివరకు లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ 141 పాయింట్లు కిందకు దిగి 14,800 వద్ద ట్�
ముంబై ,మే 7 : గతేడాది కరోనా మొదలైనప్ప్పటినుంచి భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత కొద్దిరోజులకు క్షీణించినప్పటికీ, క్రమంగా కోలుకుంటున్నది. ఓ సమయంలో 64వేల డాలర్లను క్రాస్ చేసిన బిట్ కాయి�
ఢిల్లీ ,మే 7: ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనుంది. ఇక పైన శనివారం ఎల్ఐసీ కార్యాలయాలు పని చేయవని ఆ సంస్థ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. మే 10వ తేదీ నుంచి ఐదు రోజుల పని విధా
ముంబై, మే 6: ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ గురువారం జనవరి – మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాత�
ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్ట
ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో �
ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ �
ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది
హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమ�