హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమ�
ముంబై ,మే 5: స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి స్వల్పంగా పైకి కిందకు కదిలినప్పటికీ మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. కాగా…ఈరోజు టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI �
ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగ�
హైదరాబాద్,మే 5:కరోనా ప్రభావం దేశంలోని అన్ని సంస్థల పైన తీవ్రంగా పడింది. ఇందులో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. ఫార్మసీ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకా
ముంబై ,మే 4: బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, ఇవాళ అతి స్వల్పంగా క్షీణించాయి. దీంతో రూ.47,300 దిగువకు వచ్చాయి. నిన్న రూ.2వేలకు పైగా పెరిగిన గోల్డ్ న�
ముంబై ,మే 4: ప్రపంచ కుభేరుడు వారెన్ బఫెట్ వారసుడెవరో తేలిపోయింది. బెర్క్షైర్ హాత్వే సంస్థ వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ తన వారసుడిగా కొనసాగుతాడంటూ బఫెట్ ప్రకటించారు. వారెన్ బఫెట్ వయస్సు ప్రస్తుతం 90 ఏండ్లు దా
శ్రీశైలంలో హైఅలర్ట్ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామన�
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. దాంతో ఆయన సినిమాలపై అంచనాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. దానికి తోడు
ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణ | నగర పరిధిలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సులను పునరుద్ధరించుకునేందుకు రేపటి వరకు తుది గడువు ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది.
సైరస్ తొలగింపు సబబేనన్న సుప్రీం కోర్టుఎన్సీఎల్ఏటీ తీర్పు చెల్లదని స్పష్టీకరణన్యూఢిల్లీ, మార్చి 26: సైరస్ మిస్త్రీ కేసులో టాటా గ్రూపు భారీ విజయం సాధించింది. టాటా సన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్�
ముంబై, మార్చి 12: దేశంలో విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 5తో ముగిసిన వారంలో 4.255 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మార్చి 31 తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్నులతో ఆధార్ను జత చేశారా..? ఇతర డాక్యుమెంట్లు దాఖలు చేశారా? ఇంకా చేయనిపక్�
ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస�