ముంబై, మార్చి 12: దేశంలో విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 5తో ముగిసిన వారంలో 4.255 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మార్చి 31 తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్నులతో ఆధార్ను జత చేశారా..? ఇతర డాక్యుమెంట్లు దాఖలు చేశారా? ఇంకా చేయనిపక్�
ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస�