ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి.
టాప్ గెయినర్స్, లూజర్స్ జాబితాలో…
టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.32 శాతం, ఓఐసీ4.14 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.55 శాతం, ఎన్టీపీసీ 1.86 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.71 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్ డీఫ్సి 2.54 శాతం, హిండాల్కో 2.48 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.09 శాతం, జేఎస్ డబ్ల్యూ స్టీల్ 1.82 శాతం, విప్రో 1.77 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, హిండాల్కో, సన్ ఫార్మా ఉన్నాయి.