ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.3
ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్
ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్
ముంబై , జూన్ 14 :రేపటి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులపై హాల్మార్కింగ్ తప్పనిసరి. రేపటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నది కేంద్రప్రభుత్వం. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనినికరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పదిహ�
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స�
హైదరాబాద్, జూన్ 9: భారతదేశంలో అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్టిజ్ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ను హైదరాబాద్లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభం
ఢిల్లీ, జూన్ 9:ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్)లో నిర్దిష్ట వాటాను బైజూస్ సొంతం చేసుకోవడానికి,బైజూస్లో ఏఈఎస్ఎల్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ప�
ముంబై , జూన్ 9: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో బుధవారం స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,204.99 పాయింట్ల వద్ద
ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కా
ఢిల్లీ ,జూన్ 8: కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ హైదరాబాద్కు చెందిన సంస్థ. మొదటి దశలో హైదరాబ
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�