ముంబై,జూలై 7: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు అస్థిరతతో కొనసాగుతున్నాయి. సూచీలు ప్రారంభం నుంచే లాభనష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. నిఫ్టీ,సెన్సెక్స్ సూచీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.సెన్సెక్స్ 52,917 పాయింట్ల వద్ద ప్రారంభమై గరిష్టంగా 53,007 పాయింట్లకు చేరుకుంది.