ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 125 పాయింట్లు,నిఫ్టీ 45 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి.