ముంబై ,జూన్ 28: స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 103పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద,నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,841వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.21 వద్ద ట్రేడవుతున్నది.