ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ క
ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సె�
ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుత�
ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాత�
ఢిల్లీ, జూలై :ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా జస్ట్డయల్ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 800 నుంచి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్డయల్తో చర్చల
ఢిల్లీ, జూలై :’జేఎస్డబ్ల్యూ సిమెంట్’లో వాటాను ‘సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్’ కొనుగోలు చేయడానికి సంబంధించి మార్గం సుగమమైంది. అందుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా&
ముంబై, జూలై : స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 117 నిఫ్టీ 33 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా …సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 53,007 వద్దకు చేరింది. ని�
ముంబై,జూలై:స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 52,625వద్ద,నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి15,770 వద్ద కదలాడుతున్నది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపుతో పాటు ఆస�
ముంబై,జూలై : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాలతో మొదలైన దేశీయ సూచీలు చివరిదాకా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397పాయింట్ల లాభంతో 52,769 వద్ద,నిఫ్టీ 119 ప�
ముంబై,జూలై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో
ముంబై,జూలై :సెన్సెక్స్ ఇటీవల 53,000 మార్కును క్రాస్ చేసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ రెండు రోజులుగా క్షీణిస్తోంది. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్,ఈ
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ
ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉ�