హైదరాబాద్ : సగం ధరకే సినిమా టిక్కెట్ అంటే నమ్మలేకపోతున్నారా..? ఇది మాత్రం నిజం. ఇండియన్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా సినిమా టిక్కెట్ బుక్ చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకట�
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి
ముంబై: దేశంలోనే టాప్ బ్రాండింగ్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల కిందటే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా తరహాల�
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
మద్యం షాపులు | వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభా�
హైదరాబాద్ : భారతదేశంలో సమగ్రమైన వ్యవసాయ సేవలను రైతులకు అందించే అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ప్లాట్ ఫామ్ డీహాత్ సిరీస్ డీ ఫండింగ్ రౌండ్లో 115 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ రౌండ్�
టాటాలతో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం వస్తుందా? న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల చేతికే వచ్చింది. దాదాపు 70 ఏండ్ల తర్వాత సొంతింటికే ‘మహారాజా’ చేరుకున్నారు. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుప�
దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలు విడుదలహైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకం కింద లబ్ధిదారులు ఒకటి లేదా రెండు వ్యాపారాలను చ
100 సంపాదిస్తే 35 శాతం ప్రభుత్వమే తీసుకుంటుంది భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ న్యూఢిల్లీ, ఆగస్టు 30: టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేనంత అధికంగా పన్నులు, సుంకాలు ఇండియాలో ఉన్నాయని, ప్రస్తుత దే�
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారత్ వాణిజ్య కార్యకలాపాలు కొవిడ్ ముందస్తుస్థాయిని అధిగమించాయని, కొత్త గరిష్ఠానికి చేరాయని జపాన్కు చెందిన బ్రోకింగ్ సంస్థ నోమురా తెలిపింది. సమీక్షా వా
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారు వార�
ముంబై ,ఆగస్టు : ఈరోజు స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54,405 వద్ద ట్రేడ్ అవ్వగా, 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్