ఢిల్లీ, జూలై :’జేఎస్డబ్ల్యూ సిమెంట్’లో వాటాను ‘సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్’ కొనుగోలు చేయడానికి సంబంధించి మార్గం సుగమమైంది. అందుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) గ్రీన్ చానెల్ ద్వారా అంగీకారం తెలిపింది.
‘సినర్జీ మెటల్స్ అండ్ మైనింగ్ ఫండ్ ఐ ఎల్పీ”(సినర్జీ ఫండ్)కు పెట్టుబడి నిధి సంస్థ. ‘సినర్జీ ఫండ్’ ప్రపంచ దేశాల్లోని పరిశ్రమలు, లోహాలు, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.