ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో షేర్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.