ముంబై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. ఫార్మా కంపెనీల షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోట్రేడ్ అవుతున్నాయి,మెటల్, పవర్,రియాల్టీ సూచీలు ఒక్కొశాతం పెరగ్గా … బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 497.44 పాయింట్లతో 0.82శాతంపెరిగి 61114.33 వద్ద, నిఫ్టీ 139.00 పాయింట్లతో 0.77శాతం పెరిగి 18,194.80 వద్ద ఉన్నాయి.