ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పెద్దగా చూపించలేదు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లు మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి.