క్యాపిటల్ గెయిన్స్పై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ముంబై, ఫిబ్రవరి 9: స్థిరాస్తి, షేర్లు, బాండ్లపై ప్రస్తుతం అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సరళీకరించనున్నట్టు కేంద్ర రెవిన్యూ
ధరలు పెంచేందుకు వెనుకాడబోమన్న సంస్థ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారతీ ఎయిర్టెల్ టారీఫ్లు మరోసారి పెరగనున్నాయి. ఈ ఏడాది ప్లాన్ల చార్జీలను పెంచుతామన్న సంకేతాలను సంస్థ తాజాగా ఇచ్చింది. రాబోయే 3-4 నెలల్లో పెంప�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ప్రీమియం హ్యాచ్బ్యాక్ అల్ట్రోజ్ను ‘డార్క్’ ఎడిషన్గా పరిచయం చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్ర�
బ్లాక్చైన్ వికేంద్రీకరించిన డిజిటల్ పబ్లిక్ లెడ్జర్. దీన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా కంపెనీ లేదా ప్రభుత్వం నియంత్రించలేదు. సెంట్రల్ బ్యాంకులన్నీ కేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తాయి. ఈ బ్లాక్చైన్ టెక
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్ర�
హైదరాబాద్, ఫిబ్రవరి 9: జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.515.34 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టం వచ్చినట్లు వెల్లడించింది. అ�
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హిందుజా గ్రూపునకు చెందిన జీవోసీఎల్ కార్పొరేషన్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.7 కోట్ల నిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది పవర్గ్రిడ్ కార్పొరేషన్. ప్రతిషేరుకు రూ.5.5 చొప్పున చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్�
ముంబై, ఫిబ్రవరి 9: ఒక అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను ఒక్కసారే అప్డేట్ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్లను పూర్తిచేయడంలో విఫలమైన �
ముంబై, ఫిబ్రవరి 9: టెక్నాలజీ సేవల సంస్థ బాష్ లిమిటెడ్ లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.184.25 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను 27.43 శాతం ప�
హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మూడోసారి రూ.1.50 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ష�
పాలసీహోల్డర్లకు 5 శాతం తగ్గింపు ఇవ్వనున్న సంస్థ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో ఆ సంస్థ పాలసీహోల్డర్�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద �