30 శాతం పతనమైన రష్యా కరెన్సీ బ్యాంకులపై స్విఫ్ట్ ఆంక్షల దెబ్బ మాస్కో/టోక్యో, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ప్రతీకారంగా అమెరికాసహా దాని మిత్రదేశాలు, ఐరోపా అగ్రదేశాలు తీసుకుంటున్న ఆర్థికపరమైన
క్యూ3 వృద్ధిరేటు 5.4%: ఎన్ఎస్వో వార్షిక అంచనాల్లో కోత న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోనూ దేశ జీడీపీ మందగించింది. క్యూ3లో 5.4 శాతం (రూ.38,22,159 కోట్లు)గా నమోదైంది. గ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఏప్రిల్ 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) లావాదేవీల కోసం రూ.20 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ తప్పనిసరి. 2020 అక్టోబర్ 1 నుంచే రూ.500 కోట్లకుపైగా టర్నోవ�
రష్యా ఇండెక్స్ 50% పతనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి జరిపిన ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నింటిపై తీవ్రంగా పడింది. ఇటు జపాన్ నుంచి అటు అమెరికా వరకూ అన్ని ప్రధాన దేశాల స్టాక్ సూచీలూ క�
దేశంలోనే తొలి మహిళా పారిశ్రామికవాడ సిద్ధం నూరుశాతం మహిళలకే పెట్టుబడి అవకాశాలు వచ్చే నెల ప్రథమార్ధంలో ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సాకారం హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్�
హైబ్రిడ్ మోడల్కు అత్యధిక కంపెనీల మొగ్గు కంపెనీల పని విధానంపై హైసియా సర్వే హైదరాబాద్ (సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి), ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మూడో దశ తీవ్రత తగ్గడంతో ఇప్పటికే సాధారణ జన జీవనం న�
బ్యూటీ ట్రీట్మెంట్లు, విదేశీ ట్రిప్పులకు కంపెనీ సొమ్ము ఖర్చుచేశారన్న ఆరోపణలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ స�
బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలకు తీవ్ర పోటీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు ముంబై, ఫిబ్రవరి 21: బ్యాంకుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్స�
బ్యాంక్లను కోరిన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఖాతాదారులతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అలాంటపుడే ఇబ్బందులు లేకుండా రుణాల్ని పొందే ప్రక్రియ అమలవుతుందని బ్యాంక్లకు కేంద్ర ఆర్థి�
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ సదరన్ రీజినల్ ఈడీగా నరేశ్ ఆనంద్ సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈ
ఎస్బీఐ డిపాజిట్లకంటే ఎక్కువ యూబీఎస్ రిపోర్ట్ హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ పొదుపులో అధిక శాతాన్ని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆకర్షిస్తున్నదని స్విస్ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో తెలిపింది. దేశంల
ఫ్రెషర్లను తీసుకుంటున్న ఐటీ దిగ్గజం కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ వెల్లడి ముంబై, ఫిబ్రవరి 16: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాల్లో జోష్ పెంచింది. వచ్చే ఏడాది కొత్తగా 55 వేల మంది ఫ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 5.10 శాతం నుంచి 5.20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసు�
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రభుత్వ రంగ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 1,623-2,962 శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి ఎల్ఐసీ తాజాగా సమ�