హైదరాబాద్ (రామచంద్రాపురం), ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఆటో మొబైల్.. తాజాగా హైదరాబాద్కు అత్యంత సమీపంలో రెండో యూనిట్ను ఆరంభించింది. 2020లో తొలి ప్లాంట్ను ఆరంభించిన సంస్థ.. రాష్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఐసీఐసీఐ బ్యాంక్..క్రెడిట్ కార్డ్ చార్జీలను పెంచింది. అమలులోకి వచ్చిన కొత్త చార్జీల ప్రకారం చెక్కు రిటర్న్పై కనీసం రూ.500 ఫీజును లేదా చెక్కు మొత్తంలో 2 శాతం చార్జీగా వసూలు చేస్తారు
క్యూ3లో రూ.13 కోట్లుగా నమోదు హైదరాబాద్, ఫిబ్రవరి 11: హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు న�
హైదరాబాద్, ఫిబ్రవరి 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.264.83 కోట్ల ఆదాయంపై రూ.11.52 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంలో 75 శా
న్యూఢిల్లీ: తమ వాహనాలకు ఆర్థిక సేవలు అందించడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో జతకట్టింది హీరో ఎలక్ట్రిక్. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున
500 మందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రముఖ ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్ ఎలివేటర్ ఇండియా..తాజాగా దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ సెంటర్�
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.145 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అమర రాజా బ్యాటరీస్. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.193.69 కోట్లతో పోలిస్తే 25.25 శాతం తగ్గిన�
హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ డిసెంబర్తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను నికర లాభంలో 76 శాతం వృద్ధి కనబరిచింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.47.8 కోట్లుగా ఉంటే, ఈసారి రూ.84.20 కోట్లకు ఎగబాకింది. కరోనాతో గత
క్యాపిటల్ గెయిన్స్పై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ముంబై, ఫిబ్రవరి 9: స్థిరాస్తి, షేర్లు, బాండ్లపై ప్రస్తుతం అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సరళీకరించనున్నట్టు కేంద్ర రెవిన్యూ
ధరలు పెంచేందుకు వెనుకాడబోమన్న సంస్థ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారతీ ఎయిర్టెల్ టారీఫ్లు మరోసారి పెరగనున్నాయి. ఈ ఏడాది ప్లాన్ల చార్జీలను పెంచుతామన్న సంకేతాలను సంస్థ తాజాగా ఇచ్చింది. రాబోయే 3-4 నెలల్లో పెంప�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ప్రీమియం హ్యాచ్బ్యాక్ అల్ట్రోజ్ను ‘డార్క్’ ఎడిషన్గా పరిచయం చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్ర�
బ్లాక్చైన్ వికేంద్రీకరించిన డిజిటల్ పబ్లిక్ లెడ్జర్. దీన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా కంపెనీ లేదా ప్రభుత్వం నియంత్రించలేదు. సెంట్రల్ బ్యాంకులన్నీ కేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తాయి. ఈ బ్లాక్చైన్ టెక