వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకుపైగా ఉన్న యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్)ల మెచ్యూరిటీలపట్ల గత బడ్జెట్ ప్రతిపాదించిన పన్ను మినహాయింపులపై ఎట్టకేలకు సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 10(10డ�
లాభం రూ.706 కోట్లకు ఆదాయం రూ. 5,319 కోట్లు హైదరాబాద్, జనవరి 28: హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2021 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ న�
గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ
న్యూఢిల్లీ, జనవరి 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. దేశీయంగా ఓ పవర్, పర్ఫార్మెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో ఈ చైనా సంస్థకు ఆర్అండ్డీ సెంటర్ ఉన�
మార్చికల్లా రూ.50,000 కోట్ల ఎన్పీఏల బదిలీ ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా న్యూఢిల్లీ, జనవరి 28: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) కార్యకలాపాలు ప్రారంభ
రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్న టెక్నాలజీ దిగ్గజం రూ.5,250 కోట్లతో 1.28 శాతం వాటా కొనుగోలు న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ టెలికం దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్లోనూ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప
తెలంగాణలో సిటీ గ్యాస్ లైసెన్స్లు న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో 2 భౌగోళిక ప్రాంతాలకు (జీఏలు) జరిగిన తాజా సిటీ గ్యాస్ బిడ్డింగ్ రౌండ్లో మెఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రా లిమిటెడ్ (మెయిల్), మహారాష్ట�
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 15 పైసలు (15 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది ఎన్ఏసీఎల్ లిమిటెడ్. ఈ ఏడాది డివిడెండ్ ప్రకటించడం ఇది మూడోసా�
ముంబై, జనవరి 28: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచబోతుండటం, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొ