హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.4.62 కోట్ల నికర లాభాన్ని గడించింది సాగర్ సిమెంట్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.49.59 కోట్లతో పోలిస్తే 91 శాతం తగ్గినట్లు పేర్�
న్యూఢిల్లీ, జనవరి 28: అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,054.74 కోట్ల కన్సాలిడేటెడ్
హైదరాబాద్: గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన పొటాషియం క్లోరైడ్ ఔషధానికి అమెరికా హెల్త్ రెగ్యులేటరీ అనుమతినిచ్చింది. హైపోకలేమియా(తక్కువ రక్త హీనత)వ్యాధిని నియంత్రించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతున్నది. అమెర�
న్యూఢిల్లీ, జనవరి 28: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వీ అనంత్ నాగేశ్వరన్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు అధికారిక ప్ర�
రష్యా నుంచి స్పుత్నిక్ ఎం కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. 12-18 సంవత్సరాల మధ్య టీనేజర్లకు వేసే ఈ టీకాలను భారత్కు తెచ్చేందుకు ఇక్కడి డ్రగ్ రెగ్యులేటర్తో సంప్రదింప
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని గడించింది హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీ. ఆదాయంలో 45 శాత�
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్గా రాజ్కో గ్రూపు ఎండీ గుర్మీత్ సింగ్ అరోరా, వైస్ చైర్మన్గా బ్లూ స్టార్ ల�
80 సీ పరిమితి లక్ష రూపాయలకు పెంచాలి రాబోయే బడ్జెట్పై ఇన్సూరెన్స్ సంస్థల డిమాండ్ ముంబై, జనవరి 26: ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియం చెల్లింపు కోసం ప్రత్యేకంగా కనీసం లక్ష రూపాయల వరకై�