ఊహించిన విధంగానే గతవారం మార్కెట్ కరెక్షన్కు గురైంది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి నుంచి 733 పాయింట్ల కరెక్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది. 20, 50 రోజుల చలన సగటులకు దిగువన ముగియడంతో స్వల్పకాలికంగా మార్�
బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపర్చడంలోనూ అనేక వ్యయాలను భరించాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏ బ్యాంకులోనైనా ఈ గోల్డ్ సేవింగ్�
గంపెడాశలు పెట్టుకున్న సగటు వేతన జీవులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మరో వారం రోజుల్లో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. కరోనాతో అతలాకుత�