18వేల కోట్లతో షేర్ల కొనుగోలు క్యూ3లో లాభం రూ.9769 కోట్లు టర్నోవర్ రూ.48,885 కోట్లు న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ రూ. 18,000 కోట్ల బైబ్యాక్ పథకాన్ని బుధవారం ప్రకటించింది. షేరు ఒక్కి�
ధర రూ.2.35 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ కేటీఎం..తాజాగా 2022 ఎడిషన్గా కేటీఎం 250 అడ్వెంచర్ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 24
క్యూ3లో లాభం రూ.2,968 కోట్లు రూపాయి మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ, జనవరి 12:విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన�
ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో కదలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61,000 స్థాయిని అధిగమించింది. బుధవారం 533.15 పాయింట్లు లేదా 0.88 శ�
ముంబై, జనవరి 13: ఇక విద్యుత్తో నడిచే వాహనాలు కూడా అద్దెకు లభించనున్నాయి. మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థయైన క్విక్లీజ్..వినియోగదారులకు లీజింగ్, సబ్స్క్రిప్షన్ పద్దతిన వాహనాలను అందిస్తున్నది. గతేడాద�
నేడు టీసీఎస్, ఇన్ఫీ, విప్రో ఫలితాలు న్యూఢిల్లీ, జనవరి 11: గతంలో ఎన్నడూలేనిరీతిలో క్యూ3 ఫలితాల సీజన్ను దేశంలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఒకే రోజున ఆరంభించనున్నాయి. బుధవారంటీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు.. 2021 అక్టోబర
ప్రభుత్వానికి చెల్లించనున్న వొడాఐడియా, టాటా టెలి న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర టెలికాం శాఖకు ఇవ్వాల్సిన స్పెక్ట్రం, ఏజీఆర్ బకాయిలపై వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి, ఆ ఈక్విటీ వాటాను ప్రభుత్వానికి చెల్ల�
ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షే�
నిధులు సేకరించనున్న సంస్థ హైదరాబాద్, జనవరి 11: హైదరాబాద్కు చెందిన ఆర్గానిక్ ఫుడ్ సంస్థ శ్రేష్టా నేచురల్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సం