న్యూఢిల్లీ, జనవరి 26: అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటీ చైనా నుంచి తరలివెళుతున్నాయి. ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు తమ ప్లాంట్లను ఇతర దేశాలకు తరలిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ల తయారీ సంస్థ మైక్రా
ముంబై, జనవరి 24: అంతర్జాతీయ సంకేతాలు, ఇతర అంశాల ప్రభావంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగురోజులు తగ్గుతూ వచ్చిన ఈక్విటీలను కనిష్ఠస్థాయిల్లో కూడా తాజాగా ఇన్వెస్టర్లు ఎడాప�
విడుదల చేసిన సిటీ యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, జనవరి 24: కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ను అమర్చిన ఫిట్నెస్ వాచ్ను సిటీ యూనియన్ బ్యాంక్ విడుదల చేసింది. ‘కబ్ ఈజీ పే’ పేరుతో విడుదలైన ఈ రిస్ట్వాచ్న�
క్యూ3లో రూ.3,973 కోట్లు న్యూఢిల్లీ, జనవరి 24: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.3,973 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యూ3తో పోల్చితే దాదా
ఏర్పాటు చేస్తున్న ఐజీ దక్కన్ ముంబై, జనవరి 24: తాజా పండ్ల దిగుమతిదారు ఐజీ ఇంటర్నేషనల్, ఆర్చర్డ్ అండ్ హార్టికల్చరల్ రిసెర్చ్ సెంటర్ డెక్కన్ ఎగ్జోటిక్స్ కలిసి హైదరాబాద్ సమీపంలో అవకాడోస్ మొక్కల న�
న్యూఢిల్లీ, జనవరి 24: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు ఈ వారంలోనే అప్పగించే వీలున్నదని సోమవారం సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గతేడాది అక్టోబర్ 8న టాటా
Credit Card | క్రెడిట్ కార్డ్ కల్పించే వెసులుబాట్లు ఎన్ని ఉన్నాయో.. దాన్ని విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అంతకన్నా ఎక్కువ కష్టాలే ఉన్నాయి. వడ్డీలేని పీరియడ్ చెల్లింపులు చేస్తూ సక్రమంగా వినియోగించగలిగితే రివార్
ఊహించిన విధంగానే గతవారం మార్కెట్ కరెక్షన్కు గురైంది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి నుంచి 733 పాయింట్ల కరెక్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది. 20, 50 రోజుల చలన సగటులకు దిగువన ముగియడంతో స్వల్పకాలికంగా మార్�
బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపర్చడంలోనూ అనేక వ్యయాలను భరించాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏ బ్యాంకులోనైనా ఈ గోల్డ్ సేవింగ్�
గంపెడాశలు పెట్టుకున్న సగటు వేతన జీవులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మరో వారం రోజుల్లో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. కరోనాతో అతలాకుత�