పొడిగించిన కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు లభించని ఊరట న్యూఢిల్లీ, జనవరి 11: గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు కోసం కార్పొరేట్లకున్న గడువును ఈ ఏడాది మార్�
ఇంజెక్టబుల్ వ్యాపారంలో వాటా విక్రయానికి పీఈ ఫండ్స్తో చర్చలు హైదరాబాద్, జనవరి 11: హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా తన ఇంజెక్టబుల్ వ్యాపారంలో కొంత వాటాను విక్రయించడానికి కసరత్తు మొదలు పెట్టింది.
యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీపై బీమా సంస్థలతో ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, జనవరి 11: కరోనా రోగులకు యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ కోసం వచ్చే క్లెయింలను ఆలస్యం చేయవద్దని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా �