న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద �
మదుపు మొదలు పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం. వీటిలో ఏక మొత్తంగాగానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలతో ప్రతినెలగానీ మదుపు చేయవచ్చు. అయితే మొదటి మ�
ఆర్థిక స్వావలంబనను సాధించిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంట్లోనూ.. బయటా ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారిదే పైచేయి. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిర్ణయాల్లో వారి పాత్ర వస్తున్నది. ఈ ట్రెండ్ను గుర్తించిన బీ
మార్కెట్ పల్స్ ఊహించినట్టుగానే దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులతో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 2.8 శాతం మేర కరెక్షన్కు గురైంది. దీంతో నిఫ్టీ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటులకు దిగు