ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో కదలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61,000 స్థాయిని అధిగమించింది. బుధవారం 533.15 పాయింట్లు లేదా 0.88 శ�
ముంబై, జనవరి 13: ఇక విద్యుత్తో నడిచే వాహనాలు కూడా అద్దెకు లభించనున్నాయి. మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థయైన క్విక్లీజ్..వినియోగదారులకు లీజింగ్, సబ్స్క్రిప్షన్ పద్దతిన వాహనాలను అందిస్తున్నది. గతేడాద�
నేడు టీసీఎస్, ఇన్ఫీ, విప్రో ఫలితాలు న్యూఢిల్లీ, జనవరి 11: గతంలో ఎన్నడూలేనిరీతిలో క్యూ3 ఫలితాల సీజన్ను దేశంలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఒకే రోజున ఆరంభించనున్నాయి. బుధవారంటీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు.. 2021 అక్టోబర
ప్రభుత్వానికి చెల్లించనున్న వొడాఐడియా, టాటా టెలి న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర టెలికాం శాఖకు ఇవ్వాల్సిన స్పెక్ట్రం, ఏజీఆర్ బకాయిలపై వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి, ఆ ఈక్విటీ వాటాను ప్రభుత్వానికి చెల్ల�
ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షే�
నిధులు సేకరించనున్న సంస్థ హైదరాబాద్, జనవరి 11: హైదరాబాద్కు చెందిన ఆర్గానిక్ ఫుడ్ సంస్థ శ్రేష్టా నేచురల్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సం
పొడిగించిన కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు లభించని ఊరట న్యూఢిల్లీ, జనవరి 11: గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు కోసం కార్పొరేట్లకున్న గడువును ఈ ఏడాది మార్�
ఇంజెక్టబుల్ వ్యాపారంలో వాటా విక్రయానికి పీఈ ఫండ్స్తో చర్చలు హైదరాబాద్, జనవరి 11: హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా తన ఇంజెక్టబుల్ వ్యాపారంలో కొంత వాటాను విక్రయించడానికి కసరత్తు మొదలు పెట్టింది.
యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీపై బీమా సంస్థలతో ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, జనవరి 11: కరోనా రోగులకు యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ కోసం వచ్చే క్లెయింలను ఆలస్యం చేయవద్దని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా �