సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి 2021లో 24% పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సమగ్ర దర్యాప్తునకు శుక్రవారం ఆదేశించింది. యాపిల్ తమ యాప్ స్టోర్లో నిబంధనలకు వి�
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. అనుమతించిన ఉచిత లావాదేవీలకంటే మించి ఏటీఎంలను ఉపయోగిస్తే జనవరి 1 నుంచి లావాదేవీకి రూ.21 చొప్పున (జీఎస్టీ అదనం) బ్యాంక్లు వ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్లు) దాఖలు గడువు పెంచుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. గత కొన్ని రోజులుగా గడువు తేదీని పెంచుతారని వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్స్
ఇండ్ భారత్ థర్మల్ దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజు కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్స�
ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి. 2021 ఏడాది చివరి రోజున భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలవ్వడం విశేషం. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద�