న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది పవర్గ్రిడ్ కార్పొరేషన్. ప్రతిషేరుకు రూ.5.5 చొప్పున చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్�
ముంబై, ఫిబ్రవరి 9: ఒక అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను ఒక్కసారే అప్డేట్ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్లను పూర్తిచేయడంలో విఫలమైన �
ముంబై, ఫిబ్రవరి 9: టెక్నాలజీ సేవల సంస్థ బాష్ లిమిటెడ్ లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.184.25 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను 27.43 శాతం ప�
హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మూడోసారి రూ.1.50 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ష�
పాలసీహోల్డర్లకు 5 శాతం తగ్గింపు ఇవ్వనున్న సంస్థ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో ఆ సంస్థ పాలసీహోల్డర్�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశవ్యాప్తంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అసెస్మెంట్ ఏడాది 2021-22(2020-21 ఆర్థిక సంవత్సరం)కిగాను 6.17 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, వీరిలో 19 లక్షల మంద �