న్యూఢిల్లీ, డిసెంబర్ 29: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 5 కోట్ల కంటే అధిక మంది ఆదాయ పన్ను రిటర్నులు ఇప్పటి వరకు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియ
హైదరాబాద్, డిసెంబర్ 29: అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుండగా..తాజాగా ఇదే జాబితాలోకి ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కూడా చేరింది. పాలు, పాలపొడి, వెన్న, ఛీజ్, �
ఫేస్బుక్, ఐఫోన్ కంపెనీల మధ్య పోటీ న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నిపుణుల కోసం రెండు పెద్ద టెక్నాలజీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఉద్యోగులకు భారీ బోనస్ పంట పండుతున్నది. యాపిల్ తన ఇంజినీర్లకు అనూహ్యమైన రీతి�
పొంచివున్న ఒమిక్రాన్ రిజర్వ్బ్యాంక్ హెచ్చరిక ముంబై, డిసెంబర్ 29: దేశ ఆర్థిక వ్యవస్థ క్రమేపీ వృద్ధిచెందుతున్నప్పటికీ, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన సవాలుగా ఉందని రిజర్వ్బ్యాంక్ హెచ్చరించి�