Business News | ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాలు ధరల్ని పెంచిన వినియోగ ఉత్పత్తుల కంపెనీలు, ఇతర తయారీ కంపెనీలు కొత్త ఏడాదిలో మరో రౌండ్ ధరల్ని పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ముడి పదార్థాలు, రవాణా
ఎయిర్ ఇండియా కొనుగోలుపై టాటా గ్రూప్ చైర్మన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఎయిర్ ఇండియాను బిడ్డింగ్లో పొందడం టాటా గ్రూప్ చరిత్రలో ఒక మైలురాయి అని ఆ గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. మర
ముంబై, డిసెంబర్ 27: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు జోరు చూపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగి 57,420 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు
డిపాజిటర్లతో రిజర్వ్బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్ (రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్) డిపాజిటర్లు, ఇతర స్టేక్హోల్డర్లు ఆందోళన చెందనక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. వివిధ వార్తల కారణంగా �
హైదరాబాద్, డిసెంబర్ 27: సరికొత్త ట్రాక్టర్ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది సోనాలికా. అడ్వాన్స్ సీఆర్డీఎస్ టెక్నాలజీతో వినియోగదారులు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసిన ఈ ట్రాక్టర్.. 75 హెచ్పీ, 65 �
హైదరాబాద్, డిసెంబర్ 27: ఐకియా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు వచ్చే నెల 15 వరకు అమలులో ఉండనున్నాయి. వార్షిక సేల్ సందర్భంగా సంస్థ పలు రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్లు హైదరాబాద్, ముంబైలో ఉన్న స్టోర్ల�
హైదరాబాద్, డిసెంబర్ 27, (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో (ఐసీఏఐ) తెలంగాణ నుంచి ఇద్దరికి సభ్యత్వం లభించింది. 25వ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్కు చ
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. గ్రామీణ, సెబీ-అర్బన్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి రెండు సంస్థల మధ్య ఒప్పంద
రూ.1,122కే చెన్నై-హైదరాబాద్ టిక్కెట్ న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సేవల సంస్థ స్పైస్జెట్.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్ము-శ్రీనగర్ల మధ్య విమాన టి�
హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఎలక్ట్రానిక్ స్కూటర్లను విక్రయిస్తున్న బ్రిటన్కు చెందిన వన్-మోటో.. తాజాగా మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. అత్యంత వేగవంతమైన ఎలెక్టా స్�