ఆన్లైన్ కార్డు లావాదేవీలపై అమలు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలైనా.. జొమాటో తదితర ఆన్లైన్ డెలివరీ కంపెనీలైనా.. జనవరి 1 నుంచి తమ వేదికలపై కస్టమర్ల కార్డు సమాచారా�
వచ్చే నెలాఖర్లో ప్రారంభానికి ఏర్పాట్లు మొదటి దశలో 400 కంపెనీలకు స్థలాలు ఇప్పటికే 200లకుపైగా దరఖాస్తులు విస్తరణకు ఆసక్తి చూపుతున్న బడా కంపెనీలు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
తీవ్ర ఒత్తిడిలో ముద్ర రుణాలు 2020-21లో 34,090 కోట్ల ఎన్పీఏలు కరోనాతో ఎంఎస్ఎంఈలు కుదేలు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రధాన మంత్రి ము�
ధర ఎక్కువైనా సురక్షిత కార్లే మాకు కావాలి ఓ సర్వేలో ఆటోమొబైల్ కస్టమర్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కార్ల వినియోగదారులు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సురక్షితమైన కార్ల కోసం మరింత చెల్లించేంద�
రెండోరోజూ లాభాల జోరు 611 పాయింట్లు వృద్ధి ముంబై, డిసెంబర్ 22: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడం దేశీ
రూ.50 కోట్ల పెట్టుబడి ‘సింప్లీ ఫుడ్ స్టోర్స్’ ఏర్పాటు హైదరాబాద్, డిసెంబర్ 22: వ్యవసాయ, ఆహారోత్పత్తుల రిటైల్ కంపెనీ నామ్ధారి హైదరాబాద్లో కార్యకలాపాల్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండ�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): సంస్థ వృద్ధిలో మానవ వనరులు కీలక పాత్ర పోషించనున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కా
కొలువులు వచ్చేలా రూపకల్పన మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో శిక్షణ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సొంతగా కంపెనీలను స్థాపించి వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొం
డాటా పరిరక్షణకు చర్యలు భవిష్యత్తులో జరిగేవి సైబర్ యుద్ధాలే ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ రాయదుర్గంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆ�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి మదుపరులు సెన్సెక్స్ 889, నిఫ్టీ 263 పాయింట్లు పతనం ముంబై, డిసెంబర్ 17: స్టాక్ మార్కెట్లను మరోసారి ఒమిక్రాన్ భయాలు చుట్టుముట్టాయి. మదుపరుల�
అంచనాలకుమించి పన్ను వసూళ్లు l 2021-22లో రూ.4.60 లక్షల కోట్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ముందస్తు పన్ను వసూ ళ్ళు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.60 లక్షల కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ వ�
హైదరాబాద్, డిసెంబర్ 17: పతంజలి స్పెషల్ చ్యవన్ప్రాశ్ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తమ శాస్త్రీయ పరిశోధనల్లో తేలినట్లు పతంజలి యోగ్పీఠ్ (ట్రస్ట్) ప్రకటించింది. ఈ అంశమై పతంజలి రీసెర్చ్ ఇని�