సీఈవోగా నియమితులైన ఆనంద్ ఈశ్వరన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తాజాగా గ్లోబల్ ఐటీ సంస్థ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వీయమ్ సాఫ్ట్
గుజరాత్ మంత్రి త్రివేది హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, ఆటో విడిభాగాలు, గనులు, ఖనిజాలు, జౌళి, రెడీమేడ్ దుస్తులు, హార్టికల్చర్ తదితర వివిధ రంగాల్లో ఎన్నో పరిశ్రమలు ఉన్�
హైదరాబాద్ ఆఫీస్ కోసం నియామకాలు.. స్థానిక యువతకే అవకాశాలు హైదరాబాద్, డిసెంబర్ 16: ఐటీ రంగ సంస్థ 3ఐ ఇన్ఫోటెక్.. హైదరాబాద్లోని హైటెక్ సిటీలోగల తమ కొత్త బీపీఎస్ విభాగం కోసం నియామకాలకు దిగనున్నది. రాబోయే �
కంపెనీ సీఎండీ బాలు చౌదరి వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’… 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..2002లో చిన్న స్థాయిలో �
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ పాపులర్ బిస్కట్ బ్రాండ్ ‘గుడ్ డే’లో మరో మూడు రకాలను పరిచయం చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో స్మైల్స్, డింపుల్డ్ స్మైల్, డబుల్ డింపుల్డ్ స్మైల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుత�
ధర రూ.2.51 లక్షలు న్యూఢిల్లీ, డిసెంబర్ 16: సూపర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..సరికొత్త అడ్వెంచర్ టూర్ మోడల్ టీఆర్కే 251 బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.2.51 లక్షలుగా నిర్ణయించింద
అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్�
బుర్గుండి ప్రైవేట్-హురున్ ఇండియా 500 జాబితాలో రాష్ర్టానికి చెందిన 29 కంపెనీలు హైదరాబాద్, డిసెంబర్ 9: వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ సంస్థలు సత్తా చాటుతున్నాయి. దేశ, విదేశాల్లో విస్తరిస్తూ అటు అభి�
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రింట్ మీడియాపై ప్రకటనదారుల ఆకర్షణ వేగంగా పెరుగుతున్నది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ మీడియాకు దూరం జరిగిన అడ్వర్టైజర్లు తాజాగా యాడ్స్ను గణనీయంగా పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్-�
త్వరలో టీఎస్ఐఐసీతో టీఎస్ఎల్ఐపీసీ ఒప్పందం హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో త్వరలోనే అత్యాధునిక లెదర్ క్లస్టర్ ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రో�
ఎగుమతుల కోసం రూ.200 కోట్లతో ఏర్పాటు హైదరాబాద్, డిసెంబర్ 9: ఎంటార్ టెక్నాలజీస్ దాదాపు రూ.150-200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని ఆదిభట్ల వద్ద ఎగుమతుల కోసం ఓ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని ఏర్పాటు చేయాలని చూస
హైదరాబాద్, డిసెంబర్ 9: గత నాలుగేండ్లకాలంలో భారత్ మార్కెట్లోకి జరిగిన బంగారం సరఫరాల్లో 86 శాతం దిగుమతులే ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూసీజీ) నివేదిక తెలిపింది. పుత్తడిపై అధిక సుంకాలు విధించ
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రానున్న కాలంలో మరింతగా సైబర్ మోసాలు, హ్యాకింగ్ దాడులు జరిగే అవకాశాలున్నాయని నార్టన్ ల్యాబ్స్ అనే సంస్థ వెల్లడించింది. 2022లో ప్రధానంగా జరగనున్న సైబర్ మోసాల ట్ర�