న్యూఢిల్లీ, డిసెంబర్ 9: భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడో విడతకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 6.2 రెట్లు అధికంగా సబ్స్ర్కైబ్ అయినట్లు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత బేస్ ఇష్�
చెన్నై, డిసెంబర్ 9: చెక్రిపబ్లిక్కు చెందిన స్కోడా ఆటో..దక్షిణాదిలో దూకుడు పెంచింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో భారీ స్థాయిలో షోరూంలను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు తమ వ్యాపారాన్ని వి
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయై మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. విక్రయాల్లో 10 లక్షల మైలురాయికి చేరుకున్నది. 2015 �
మోసాలు జరగొచ్చు.. సైబర్ సెక్యూరిటీకి ప్రమాదం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన ద్రవ్యసమీక్షలో తొమ్మిదోసారీ కీలక వడ్డీరేట్లు యథాతథం ముంబై, డిసెంబర్ 8: డిజిటల్ కరెన్సీ వస్తే ప్రధానంగా ఎ
ముంబై: దేశంలోని వాణిజ్య సంస్థలు టెక్నాలజీ కోసం భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఐటీ-బీపీఎం పరిశ్రమకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇందులో నియామకాల జోరందుకుంది. ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బిజ�
హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ ఆక్సిలోన్స్.కామ్.. పీర్2పీర్ లెండింగ్ విభాగంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విభాగంలో మల్టీ-బిలియన్ డాలర్ల అవకాశాల�
పసిడి నగదీకరణతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై, డిసెంబర్ 1: ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో ఓ గోల్డ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయా
సెన్సెక్స్ 620 పాయింట్లు అప్ l184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల ల�
నవంబర్లో 30 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ఎగుమతులు గత నెల 26.49 శాతం పుంజుకున్నాయి. నవంబర్లో 29.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ అంచనాగా తె�
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 12 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద నిత్యావసర వస్తువులపై భారీ తగ్గింపునకు విక్రయిస్తున్నది. కంపెనీకి చెందిన రిటైల్ అవుట�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నవంబర్లోనూ రూ.1.31 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే