హైదరాబాద్, నవంబర్ 24: అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఎఫ్5.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేసిన సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తు
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రస్తుతం ట్రేడవుతున్న 6,000కుపైగా క్రిప్టోకరెన్సీల్లో కొన్నింటికి మాత్రమే మనుగడ ఉంటుందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనావేసారు. బుధవారం ఒక ఆంగ్ల ఛానల్తో మాట్
రూ.750 కోట్లతో పటాన్చెరు వద్ద ఏర్పాటు చేస్తున్న సంస్థ మూడేండ్లలో రూ.1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ 2 వేల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు.. హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్�
1170 పాయింట్లు పతనం సంస్కరణలపై భయాలు ముంబై, నవంబర్ 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రభుత్
ప్రైవేటీకరణపై 29న జంతర్ మంతర్ వద్ద ఏఐబీవోసి నేతృత్వంలో ఉద్యోగుల ఆందోళన కోల్కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికా�
ప్రీపెయిడ్ ప్లాన్లు 20-25 శాతం ప్రియంఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారీఫ్లను భారీగా పెంచుతున్నది. వివిధ రకాల ప్లాన్ల చార్జీలు 20 నుంచి 25 శ�
హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్(ఐజీబీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఫర్ గ్రీన్ బెల్ట్ ఎన్విరాన్మెంట్’ కార్యక్రమంలో ఎంపికైన పలు సంస
హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యారడైజ్..క్రమంగా తన వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా వరంగల్లో కొత్తగా హోటల్ను ఆరంభించింది. 1,500 చదర�
హైదరాబాద్, నవంబర్ 22: పతంజలి గ్రూప్ పరిశోధనాత్మక ఆయుర్వేద ఔషధం ‘కొరొనిల్’.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ సపరేషన్ సైన్స్’ కవర్ పేజీపై చోటు దక్కించుకున్నది. ఆయుర్వేదం చరిత్రలోనే ఇది తొ�
న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐ
ప్రీమియంలు 20-40% పెరిగే అవకాశాలు సంకేతాలిస్తున్న బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ ఇవ్వాల్సిందే న్యూఢిల్లీ, నవంబర్ 19: జీవిత బీమా ఖరీదెక్కనున్నది. ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. వచ్చ
ఐటీ చట్టాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలు న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభ�
2022 థీమ్ క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అన్నీ బాగుంటే వచ్చే ఏడాదే ఈ స్థాయికి మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్�