తులం ధరపై రూ.400 తగ్గుదల న్యూఢిల్లీ, నవంబర్ 17: పసిడి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.400 దిగొచ్
న్యూఢిల్లీ : భారత్లో అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125ను పియాజియా లాంఛ్ చేసింది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయ�
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భా�
భవన వినియోగ మార్పునకు డిసెంబరు 31 గడువు గడువు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే ఒకేసారి ఇంఫాక్ట్ ఫీజు చెల్లిస్తే 10% రాయితీ జీహెచ్ఎంసీ అధికారుల స్పష్టీకరణ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబ�
హైదరాబాద్, నవంబర్ 13: పీట్రాన్ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తున్న పాల్రెడ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ.74.72 కోట్లుగా
హైదరాబాద్, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.12.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కావేరీ సీడ్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.23.40 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం తగ్�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులకు మానవ విలువలపై పాఠ్యాంశాలను బోధించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యూన
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ
ముంబై : న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్లకు నైపుణ్యాలను అందించేందుకు న్యూట్రిఫీ టుడే అకాడమీ ప్రారంభించినట్లు న్యూట్రిఫీ టుడే వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి న్యూట్రాస్