న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో 23 నూతన ఎలక్ట్రిక్, ఈ-పవర్తో కూడిన వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిస్సాన్ సన్నాహాలు చేపట్టింది. 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లాంఛ్ లక్ష్యంగా నిస్సాన్ ముందు�
50 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీల ఆసక్తి హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పత్తి దిగ�
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �
ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్ట
న్యూఢిల్లీ, నవంబర్ 25: హై క్వాలిటీ 5జీ కమ్యూనికేషన్ను వినియోగదారులకు అందించేక్రమంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో..తన హైదరాబాద్లో ఉన్న 5జీ ల్యాబ్ నుంచి తొలి వీవోఎన్ఆర్ (వాయిస్/వీడియో ఆన్ న్యూ రే�
హైదరాబాద్, నవంబర్ 25: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి.. హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాలో వాటా 5 శాతాన్ని మించింది. ఈ నెల 24న బహిరంగ మార్కెట్లో 79వేల అరబిందో ఫార్మా షేర్లను ఎల్ఐసీ కొన్నట్లు కంపెనీ
దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న బీఎండబ్ల్యూ న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎం�
న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో కొన్ని ప్రధాన నగరాలకంటే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఫిట్-అవుట్ (స్పేస్ను వివిధ ఫిట్టింగ్స్తో ఆఫీస్గా మార్చడం) వ్యయం తక్కువగా ఉందని రియల్టీ సర్వీసుల సంస్థ జేఎల్ఎల్ ఇం�
త్వరలో వరంగల్, ఖమ్మంకు విస్తరణ హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో విద్యుత్తో నడిచే వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని నా�
ఐఎస్బీ రిపోర్ట్లో సూచన హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో ఈ-కామర్స్ వృద్ధిచెందడానికి ఆ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించేరీతిలో ప్రభుత్వ విధానాల్ని మరింత సరళీకరించాలని ఇండియన్ స్కూ
హైదరాబాద్, నవంబర్ 24: అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఎఫ్5.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేసిన సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తు
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రస్తుతం ట్రేడవుతున్న 6,000కుపైగా క్రిప్టోకరెన్సీల్లో కొన్నింటికి మాత్రమే మనుగడ ఉంటుందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనావేసారు. బుధవారం ఒక ఆంగ్ల ఛానల్తో మాట్
రూ.750 కోట్లతో పటాన్చెరు వద్ద ఏర్పాటు చేస్తున్న సంస్థ మూడేండ్లలో రూ.1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ 2 వేల మందికిపైగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు.. హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్�
1170 పాయింట్లు పతనం సంస్కరణలపై భయాలు ముంబై, నవంబర్ 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రభుత్