ప్రైవేటీకరణపై 29న జంతర్ మంతర్ వద్ద ఏఐబీవోసి నేతృత్వంలో ఉద్యోగుల ఆందోళన కోల్కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికా�
ప్రీపెయిడ్ ప్లాన్లు 20-25 శాతం ప్రియంఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారీఫ్లను భారీగా పెంచుతున్నది. వివిధ రకాల ప్లాన్ల చార్జీలు 20 నుంచి 25 శ�
హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్(ఐజీబీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఫర్ గ్రీన్ బెల్ట్ ఎన్విరాన్మెంట్’ కార్యక్రమంలో ఎంపికైన పలు సంస
హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యారడైజ్..క్రమంగా తన వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా వరంగల్లో కొత్తగా హోటల్ను ఆరంభించింది. 1,500 చదర�
హైదరాబాద్, నవంబర్ 22: పతంజలి గ్రూప్ పరిశోధనాత్మక ఆయుర్వేద ఔషధం ‘కొరొనిల్’.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ సపరేషన్ సైన్స్’ కవర్ పేజీపై చోటు దక్కించుకున్నది. ఆయుర్వేదం చరిత్రలోనే ఇది తొ�
న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐ
ప్రీమియంలు 20-40% పెరిగే అవకాశాలు సంకేతాలిస్తున్న బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ ఇవ్వాల్సిందే న్యూఢిల్లీ, నవంబర్ 19: జీవిత బీమా ఖరీదెక్కనున్నది. ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. వచ్చ
ఐటీ చట్టాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలు న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభ�
2022 థీమ్ క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అన్నీ బాగుంటే వచ్చే ఏడాదే ఈ స్థాయికి మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్�
మెంటారింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన హైసియా హైదరాబాద్, నవంబర్ 19: వర్కింగ్ వుమెన్..ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలు లీడర్షిప్ హోదాల్లోకి ఎదిగేందుకు సహాయపడే కార్యక్రమాన్ని హైదరాబాద్ స
హైదరాబాద్, నవంబర్ 19: ముంబైకి చెందిన ఇమ్యూనోయాక్ట్లో 26.62 శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్. సెల్, జెనో థెరపీ సేవలు అందిస్తున్న ఇమ్యూనోయాక్ట్లో ఈ వాటాను కొనుగోలు చేయడానికి రూ.46
న్యూయార్క్ : ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చేఏడాది జనవరి నుంచి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని టెక్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జ�
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇన్ల్యాండ్ పోర్టు రానున్నది. దుబాయ్కి చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్.. సరకు రవాణా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ల్యాండ
ఐపీవో ధర నుంచి షేరు 27 శాతం పతనం రూ.38,000 కోట్లకుపైగా సంపద కోల్పోయిన ఇన్వెస్టర్లు న్యూఢిల్లీ, నవంబర్ 18: ఇప్పటివరకూ దేశంలో వచ్చిన ఐపీవోల్లోకెల్లా అతిపెద్ద ఆఫర్ను జారీచేసిన పేటీఎం లిస్టింగ్ రోజున ఇన్వెస్టర�