ముంబై : క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధలకు ముప్పని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీలకు నియంత్రిత వ్యవస్ధ ఏర్పాటు చేసే వరకూ ఇవి దేశ ఆర్ధిక స్�
న్యూఢిల్లీ : డుకాటి ఇండియా భారత్ మార్కెట్లో ఆల్ న్యూ 2021 డుకాటి హైపర్మోటార్డ్ 950 శ్రేణిని లాంఛ్ చేసింది. ఈ బైక్ల శ్రేణి ధర వేరియంట్ను బట్టి రూ 12.99 లక్షల నుంచి రూ 16.24 లక్షల వరకూ అందుబాటులో ఉంది. న్య�
న్యూఢిల్లీ : ఆల్ న్యూ మారుతి సుజుకి సెలెరియోను భారత్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లాంఛ్ చేసింది. న్యూ సెలెరియో రూ 4.99 లక్షల నుంచి రూ 6.94 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. కంపెనీ హార్టెక్ ప్లాట
పలు నిబంధనలు సరళతరం న్యూఢిల్లీ, నవంబర్ 3: సెక్యూరిటీస్ మార్కెట్లో మదుపరులను ప్రోత్సహించే దిశగా ముందుకెళ్తున్న సెబీ.. బుధవారం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. సులభతర వ్యాపార నిర్వహణకు ఊతమిస్తూ ఆర్టీఏలు,
హైదరాబాద్లోనూ ఏర్పాటుచేయనున్న ఐవోసీ న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)..వచ్చే మూడేండ్లకాలంలో విద్యుత్తుతో నడిచే వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10 వేల
న్యూఢిల్లీ, నవంబర్ 3: పండుగ సీజన్ దృష్ట్యా ఖాతాదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). ఈ పండుగ సీజన్లో రిటైల్ రుణాలను తక్కు వ వడ్డీకే అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింద�
క్యూ2 లాభం 7,627 కోట్లు 67 శాతం వృద్ధి లక్ష కోట్లు దాటిన బ్యాంక్ ఆదాయం ముంబై, నవంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
క్యూ2లో 30 శాతం వృద్ధి హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ పోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. ఈ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో �
మూడో రోజూ కొనసాగిన నష్టాలు.. సెన్సెక్స్ 678 పాయింట్లు డౌన్ ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (�