Business News | ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాలు ధరల్ని పెంచిన వినియోగ ఉత్పత్తుల కంపెనీలు, ఇతర తయారీ కంపెనీలు కొత్త ఏడాదిలో మరో రౌండ్ ధరల్ని పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ముడి పదార్థాలు, రవాణా
ఎయిర్ ఇండియా కొనుగోలుపై టాటా గ్రూప్ చైర్మన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఎయిర్ ఇండియాను బిడ్డింగ్లో పొందడం టాటా గ్రూప్ చరిత్రలో ఒక మైలురాయి అని ఆ గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. మర
ముంబై, డిసెంబర్ 27: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు జోరు చూపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగి 57,420 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు
డిపాజిటర్లతో రిజర్వ్బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్ (రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్) డిపాజిటర్లు, ఇతర స్టేక్హోల్డర్లు ఆందోళన చెందనక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. వివిధ వార్తల కారణంగా �