హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఫ్రెంచ్ సంస్థ హైదరాబాద్, అక్టోబర్ 20: ఫ్రెంచ్నకు చెందిన సానిటరీ ఉత్పత్తుల సంస్థ రోకా..భారత్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశీయంగా తన ఉత్పత్తులన�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కన్జ్యూమర్ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.326.36 కోట్ల నుంచ�
హైదరాబాద్, అక్టోబర్ 20: నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వామిహ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-I రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆర్థికంగా దన్నుగా నిలుస�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడి
విల్స్ టవర్స్ వాట్సన్ రిపోర్ట్ న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఇండియాలో ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాది 10 శాతం వరకూ పెరగవచ్చని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనావేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే వేతనాల పెంప�
న్యూయార్క్, అక్టోబర్ 20: బిట్కాయిన్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. బుధవారం ఈ అదృశ్య కరెన్సీ విలువ 66 వేల డాలర్లు పలికింది. ఈ ఏడాది ఏప్రిల్లో 30 వేల డాలర్ల దిగువకు పడిపోయిన ఈ కరెన్సీ విలువ..మళ్లీ ఐదు నె
ముంబై, అక్టోబర్ 20: ఇటీవలి మార్కెట్ ర్యాలీలో బాగా విలువ పెరిగిన షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించడంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 456 పాయింట్ల నష్టంతో 61,260 పాయింట్ల వద
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోల్వో కార్స్ ఇండియా భారత్ మార్కెట్లో న్యూ పెట్రోల్ హైబ్రిడ్ కార్ల శ్రేణి 2021 వోల్వో ఎక్స్సీ60 హైబ్రిడ్, ఎస్90 హైబ్రిడ్లను లాంఛ్ చేసింది. ఈ రెండు కార్లు దేశీ మార్కె�
లండన్ : గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. వ్యయాలను తగ్గించడం, టెస్లా వంటి ప్రత్యర్ధులకు దీటైన పోటీ ఇచ్చే క్రమంలో కొలువుల కోత చేపడుతో�
మేడ్చల్ ప్లాంట్ సామర్థ్యం రెట్టింపు హైదరాబాద్లో మరో ఎక్స్క్లూజివ్ సెంటర్ హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ డ్యూరోఫ్లెక్స్..రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ఇప్పట�
హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పలు వినూత్న ఆఫర్లు ప్రకటించింది. 10 శాతం క్యాష్ బ్యాక్తోపాటు.. వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా సులభ వాయిద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ-పీఏఎంపీ.. తెలంగాణసహా దక్షిణాది రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో 15 రిటైల్ స్టోర్లను ప్