4.35 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఐఐపీ వృద్ధి 11.9 శాతం న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంగళవారం రెండు సానుకూల వార్తలు వెలువడ్డాయి. రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టగా, పారిశ్రామికోత్పత్�
వాషింగ్టన్, అక్టోబర్ 12: భారత ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది 9.5 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడా ది 8.5 శాతంగానే ఉండొచ్చన్నది. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్లు�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది 7.3 శాతం పతనమైన భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 9.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ�
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం రిస్క్కు దూరంగా ఉండాలనుకుంటూ.. క్యాపిటల్ భద్రతతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కాస్త అధికంగా రాబడిని ఆశించే మదుపరులకు డెట్ మ్యూచువల్ ఫండ్లు అనువైనవి. క్రమం తప్ప
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్లను దాఖలు చేయడానికి ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. గతంలో దాఖలు చేయబోయి ఆగిపోయిన వారికి, వివిధ కారణాలతో దాఖలు చేయలేని వారికి ఇక ఇదే చివరి గడ�
హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆప్టిమస్ ఫార్మాకు చెందిన మరో బ్రెక్స్పిప్రాజోల్ ట్యాబ్లెట్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) గ్ర�
హైదరాబాద్, అక్టోబర్ 9: బొల్లితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి శుభవార్తను అందించింది ఉనిజా హెల్త్కేర్ సంస్థ. బొల్లి చిక్సితకోసం విటెల్లస్ లోషన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కెనడాకు �
సెప్టెంబర్లో 57 శాతం వృద్ధి నౌకరీ.కామ్ ఇండెక్స్లో వెల్లడి ముంబై, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమకాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహ పరిచిన ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకు
న్యూఢిల్లీ : ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలతో 2021-22లో భారత్ ఆర్ధిక వ్యవస్ధ 8.3 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దేశంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప
తయారీ ఖర్చుల భారంతో బస్తా ధర 50 వరకు పెంపు నిర్మాణ, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పరిశ్రమను వేధిస్తున్న బొగ్గు కొరత, రవాణా కష్టాలు పెరుగుతున్న పెట్కోక్, ఇంధన ధరలతోనూ ఇబ్బందే హైదరాబాద్, అక్టోబర్ 7: సిమెంట�
ఫోర్బ్స్ టాప్-100 భారతీయ సంపన్నుల జాబితా విడుదల ముంబై, అక్టోబర్ 7: భారతీయ సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ టాప్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్.. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ లెజెండర్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.42.33 లక్షలుగా నిర్ణయించింది. 2.8 లీటర్ల డీజిల