న్యూఢిల్లీ, నవంబర్ 3: పండుగ సీజన్ దృష్ట్యా ఖాతాదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). ఈ పండుగ సీజన్లో రిటైల్ రుణాలను తక్కు వ వడ్డీకే అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింద�
క్యూ2 లాభం 7,627 కోట్లు 67 శాతం వృద్ధి లక్ష కోట్లు దాటిన బ్యాంక్ ఆదాయం ముంబై, నవంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
క్యూ2లో 30 శాతం వృద్ధి హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ పోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. ఈ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో �
మూడో రోజూ కొనసాగిన నష్టాలు.. సెన్సెక్స్ 678 పాయింట్లు డౌన్ ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (�
దీపావళికి వస్తున్న స్మార్ట్ఫోన్ 1,999 చెల్లించి ఈఎంఐలపైనా కొనే సదుపాయం జియోఫోన్ నెక్స్ ఫీచర్లు న్యూఢిల్లీ, అక్టోబర్ 29: జియోఫోన్ నెక్స్ 4జీ స్మార్ట్ఫోన్ ఈ దీపావళికి మార్కెట్లో అడుగు పెడుతున్నది. ధర
2020-21కిగాను కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కొవిడ్-19తో అది మరింత దిగజారిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దీంత
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.205.39 కోట్ల నికర లాభాన్ని గడించింది యూకో బ్యాం క్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.30.12 కోట్లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్�
హైదరాబాద్, అక్టోబర్ 29:రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ పరికరాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో, www.reliancedigital.in. ద్వారా కొనుగోలు చేసిన ప్రతి ఎలక్ట్ర
ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిసెంబ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29:గత నెలలో కీలక రంగాలు 4.4 శాతం వృద్ధిని కనబరిచాయి. సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 0.6 శాతంగా