న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్బీఐ డెబిట కార్
సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇంధన ధరలు గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువే అయినా దేశంలో ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్రం సమర్థించుకునేందుకు కేంద్రమంత్రుల వింత కారణాలు ఉచితంగా టీకా వేయ�
క్యూ2లో లాభం రూ. 13,680 కోట్లు ఆదాయం రూ.1,74,104 కోట్లు రెండో త్రైమాసికంలో రిలయన్స్ పటిష్టమైన పనితీరును ప్రదర్శించడం సంతోషదాయకం. మా వ్యాపారాల్లో అంతర్గతంగా ఉన్న బలాన్ని ఈ ఫలితాలు రుజువుచేస్తున్నాయి. కొవిడ్ ముంద
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫోన్పే.. తమ వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్ రీచార్జ్లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలు పెట్టింది. యూపీఐ ద్వారా రూ.50 అంతకుమించి విలువైన మొబైల్ రీచార్జ్లు చేసుకున్న�
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ రెగ్యులే�
హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెనెరిక్ ఇంజెక్ట్బుల్ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా శుక్రవారం ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. 2021 సెప్టెంబర్తో ముగిసిన �
న్యూఢిల్లీ : భారత్లో ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ను ఎంజీ మోటార్ ఇండియా బుధవారం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సేల్
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఫ్రెంచ్ సంస్థ హైదరాబాద్, అక్టోబర్ 20: ఫ్రెంచ్నకు చెందిన సానిటరీ ఉత్పత్తుల సంస్థ రోకా..భారత్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశీయంగా తన ఉత్పత్తులన�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కన్జ్యూమర్ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.326.36 కోట్ల నుంచ�
హైదరాబాద్, అక్టోబర్ 20: నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వామిహ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-I రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆర్థికంగా దన్నుగా నిలుస�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడి
విల్స్ టవర్స్ వాట్సన్ రిపోర్ట్ న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఇండియాలో ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాది 10 శాతం వరకూ పెరగవచ్చని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనావేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే వేతనాల పెంప�
న్యూయార్క్, అక్టోబర్ 20: బిట్కాయిన్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. బుధవారం ఈ అదృశ్య కరెన్సీ విలువ 66 వేల డాలర్లు పలికింది. ఈ ఏడాది ఏప్రిల్లో 30 వేల డాలర్ల దిగువకు పడిపోయిన ఈ కరెన్సీ విలువ..మళ్లీ ఐదు నె
ముంబై, అక్టోబర్ 20: ఇటీవలి మార్కెట్ ర్యాలీలో బాగా విలువ పెరిగిన షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించడంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 456 పాయింట్ల నష్టంతో 61,260 పాయింట్ల వద