హైదరాబాద్, అక్టోబర్ 7: ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్..హైదరాబాద్లో ఒకేరోజు రెండు స్టోర్లను ప్రారంభించింది. దీంతో భాగ్యనగరంలో రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 12కి చేరుకున్నది. హిమాయత్నగర్లో 8,997 చదరపు అడుగుల వి�
వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన బ్యాంక్ ముంబై, అక్టోబర్ 7: గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి ది
జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ర�
ఎక్స్యూవీ700కు గిరాకీ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. త్వరలో విడుదల చేయనున్న ఎక్స్యూవీ700కి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం 57 నిమిషాల
81 శాతం మంది హైదరాబాద్లోనే నివాసం రెండు రాష్ర్టాల నుంచి 69 మంది కుబేరులు 15కు పెరిగిన డాలర్ బిలియనీర్లు రూ. 3,79,200 కోట్లుఈ ఏడాది హురున్ జాబితాలోని తెలంగాణ, ఏపీ కుబేరుల సంపద విలువ హైదరాబాద్, అక్టోబర్ 6: వెయ్యి
75కు చేరువలో మారకం విలువ ముంబై, అక్టోబర్ 6: దేశీయ కరెన్సీ రూపాయి విలువ హఠాత్తుగా పతనం చెందింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో డాలర్తో పోల్చితే మారకం విలువ బుధవారం ఒక్కరోజునే 54 పైసలు కోల్పోయ
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన క్లౌడ్ కమ్యూనికేషన్ సేవల సంస్థ ఓజోన్టెల్..రూ.37.44 కోట్ల నిధులను సమీకరించింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రైవేట్ ఈక్విటి సంస్థ స్టేక్ బోట్ క
శంషాబాద్, అక్టోబర్ 6: జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)పై రూ.5 లక్షలు జరిమానా పడింది. ఓ కేసు తీర్పులో భాగంగా ఈ ఫైన్ను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్
హైదరాబాద్, అక్టోబర్ 6: హెల్త్, ఫిట్నెస్ సేవలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థలో ఒకటైన కట్.ఫిట్.. తెలంగాణలో తన వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లో సేవ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హోండా కార్స్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో కారును కొనుగోలు చేసిన వారికి రూ.53,500 వరకు ప్రయోజనాలు కల్పించనున్నది. కంపెనీకి చెందిన పలు మోడళ్ళను కొనుగోలు చేసిన వారికి నగ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్లో కియా ఇండియా 14,441 కార్లను విక్రయించి దూకుడు కొనసాగిస్తోంది. భారత్లో 7.8 శాతం మార్కెట్ వాటాతో కియా దేశంలో అత్యధిక కార్లు అమ్ముడవుతున్న నాలుగవ కార్ల తయారీ కంపెనీగా అ
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్�