13 శాతం వాటా అమ్మేందుకు సిద్దం హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆర్జీఐఏలో ఎయిర్పోర్ట్స్ అథారిటీక
న్యూఢిల్లీ : వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్)ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ బుధవార�
1 నుంచి పెరుగనున్న ధరలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: టాటా మోటర్స్ వాణిజ్య వాహనాల ధరలు పెరుగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి దాదాపు 2 శాతం పెరుగుతాయని మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల వల్లే వాహన ధర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఈ-కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ ఈవెంట్ను ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి 12 వరకు జరుపనుంది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష�
కొచ్చి, సెప్టెంబర్ 21: దక్షిణాది రాష్ర్టాల్లో విస్తరణపై దృష్టి పెట్టింది హైపర్ లోకల్ డెలివరీ స్టార్టప్ ఎరాండో. సొంతంగా పంపిణీ వ్యవస్థ లేని ఎంటర్ప్రెన్యూర్స్కు బీటుబీ సేవలను అందించే ఎరాండో.. హైదరాబ�
న్యూఢిల్లీ : ఇటాలియన్ మోటార్సైకిల్ బ్రాండ్ భారత్లో డుకాటి 2021 మాన్స్టర్ బుకింగ్స్ను సోమవారం ప్రారంభించింది. రూ లక్ష టోకెన్ అడ్వాన్స్తో ఈ బైక్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. న్యూ మాన�
దేశంలో 83 శాతానికిపైగా ఎస్ఎంఈలకు ఆర్థిక ఇబ్బందులు ప్రభావం చూపని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ట్రేడ్ఇండియా తాజా సర్వే ఆ ప్యాకేజీ.. ఈ ప్యాకేజీలంటూ ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కష్టాల్లో ఉన్న వ్యాపార, పారి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైస్రాయ్ హోటల్ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. �
ఒక్కరోజే రూ.1,130 తగ్గిన తులం రూ.45,207కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో
న్యూఢిల్లీ : భారత్లో టాటా సఫారి గోల్డ్ ఎడిషన్ టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా లాంఛ్ వివరాలను వెల్లడించింది. రానున్న పండగ సీజన్ నేపధ్యంలో ప్రత్యేక డిజైన్తో ముందుకు రానున్న ఈ ఎస్యూవీన�
0.25 శాతం తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు ప్రాసెసింగ్ ఫీజు తొలగింపు ముంబై, సెప్టెంబర్ 16: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తమ రిటైల్ రుణగ్రహీతల కోసం గురువారం పలు ఆఫర్లను ప్రకటించ�
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో