న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎస్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో బేస్రేటు 7.45 శాతాన�
వచ్చే 3 నెలల్లో మరిన్ని నియామకాలు l 44 శాతం సంస్థలది ఇదే మాట: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మొన్న అయాన్స్.. నిన్న నౌకరీ.. నేడు మ్యాన్పవర్.. సంస్థ ఏదైనా, ఎక్కడి నుంచి రిపోర్ట్ చేసినా చెప్పేది మాత్రం ఒక్కటే. �
ఆగస్టు నెలలో 11.39 శాతానికి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వరుసగా రెండు నెలలుగా తగ్గుముఖం పట్టిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో మళ్లీ ఎగబాకింది. తయారీ రంగ వస్తువులు భగ్గుమనడంతో గత నెలలో 11.39 శాతానికి ఎగ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ మరో రికార్డును సృష్టించింది. 16 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కార్లు మొత్తంగా ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ము
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క
న్యూఢిల్లీ : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి కొటక్ మహీంద్ర బ్యాంక్ తీపికబురు అందించింది. ఇండ్ల కొనుగోలుదారులకు బ్యాంకు పండుగ ఆఫర్ను ప్రకటించింది. రాబోయే రెండు నెలల వరకూ కొటక�
అహ్మదాబాద్ : నార్త్, సౌత్ తేడా లేకుండా భారతీయులు అమితంగా ఇష్టపడే పరాట ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్లోకి మా�
నౌకరీ జాబ్స్పీక్ నివేదిక గత నెల హైదరాబాద్లో 61% పెరిగిన నియామకాలు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్. వ్యాపారాలకు అడ్డా. పరిశ్రమలకు నెలవు. రంగం ఏదైనా.. అందులో హైదరాబాద్కు ప్రముఖ స్థానం ఉండాల్సిందే. అందుకే భాగ�
తెలంగాణతోపాటు ఏపీల్లో 350 మంది సిబ్బంది నియామకం హైదరాబాద్, సెప్టెంబర్ 8: తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే ముంబైకి చెందిన శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్..తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 3
ఆగస్టులో రూ.8,666 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా ఆరో నెలలో భారీ పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఆగస్టు నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రూ.8,666 కోట్ల పెట్టుబడులు తరలివచ్చినట్లు
ఎలక్ట్రిక్ టూవీలర్లు త్వరలో మార్కెట్లోకి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ద్విచక్ర వాహన మార్కెట్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రముఖ ఆటో రంగ సంస్థ ఎల్ఎంఎల్.. విద్యుత్తు ఆధారిత వాహనాల ఉత్పత్తితో రీ-ఎంట్రీ ఇవ్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ చైర్మన్ కిశోర్ బియానీ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం తగ్గింది. 2020-21లో బియానీ రూ.2.17 కోట్ల వార్షిక వేతనాన్నే అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (201
ఆగస్టులో 8% తగ్గిన ప్రొడక్షన్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి కూడా చిప్ కొరతతో సతమతమవుతున్నది. దీంతో గత నెలలో ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 8శాతం తగ్గి 1,13,937 యూనిట్లను మాత్రమే ప్�
మొయినాబాద్, సెప్టెంబర్ 8: మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్నగర్లో బుధవారం సీఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీజీడీ రంగారెడ్డి జిల్లా �