విమానయాన పరిశ్రమపై ఇక్రా అంచనా న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాల్ని ప్రకటించింది. అలాగే ఈ పరిశ్రమ రుణ
ముంబై, సెప్టెంబర్ 1: బాసెల్ నిబంధనలకు అనుగుణమైన అదనపు టైర్ 1 (ఏటీ1) బాండ్ల ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలియజేస�
కొత్తకొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాయల్ ఎన్ఫీల్డ్ తమ పాపులర్ మోటర్ సైకిల్.. క్లాసిక్ 350లో ఆల్ న్యూ వెర్షన్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది.
మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ రంగాల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ప్రదమార్ధంలో (జనవరి-జూన్) హైదరాబాద్ రూ 2250 కోట్ల
ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 20.1 శాతం వృద్ధి రూ.32.38 లక్షల కోట్లుగా నమోదు వ్యవసాయం తప్ప మిగిలిన రంగాలన్నీ కొవిడ్ పూర్వస్థాయి కంటే తక్కువ న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఈ
మరో 663 పాయింట్లు జంప్.. 57,552 వద్ద ముగింపు ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికి
నేడు 66వ వసంతంలోకి బీమా దిగ్గజం ముంబై, ఆగస్టు 31: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 65 ఏండ్లను పూర్తి చేసుకున్నది. బుధవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1956 సెప్టెంబర
వారానికి మూడు సర్వీసులు శంషాబాద్, ఆగస్టు 31: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్లోని జామ్నగర్కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని మంగళవారం ప్రారంభించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగ
ముంబై, ఆగస్టు 31: జర్మనీకి చెందిన ఆటో రంగ దిగ్గజం ఫోక్స్వాగన్.. భారతీయ మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పోలో, వెంటో ధరలు బుధవారం నుంచి 3 శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. ప
న్యూఢిల్లీ, ఆగస్టు 31: వాహన రుణాల కోసం ఇండస్ఇండ్ బ్యాంక్తో హోండా కార్స్ జట్టు కట్టింది. ఇందులోభాగంగా హోండా అమేజ్, సిటీ కార్లకు తక్కువ ఈఎంఐ, ఫ్లెక్సీ టర్మ్, 100 శాతం ఎక్స్షోరూం ఫండింగ్ లభిస్తుంది. పేర్�