మహీంద్రా గ్రూప్ ట్రక్-బస్ విభాగం.. ఆల్-న్యూ ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. 4-టైర్ కార్గో, 6-టైర్ కార్గో హెచ్డీ, 6-టైర్ టిప్పర్లను పరిచయం చేసింది. ప్రార�
ఎంజీ మోటర్ బుధవారం దేశీయ మార్కెట్కు ఆస్టర్ మోడల్ మధ్యశ్రేణి ఎస్యూవీని పరిచయం చేసింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ కారును.. ఈ నెల 19 నుంచి కంపెనీ షోరూంలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతే బుకింగ్స్ ప్రా�
టాటా గ్రూప్ నాయకత్వంలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పుల్లేవ్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన రతన్ టాటా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టాటా గ్రూప్ నాయకత్వంలో ఎట
smart phone offers | స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్. ఈసారి పండుగ సీజన్లో కొత్తకొత్త స్మార్ట్ఫోన్లు.. రకరకాల ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు పరిశ్రమ నిపుణులు. సాధారణంగా ఏటా పండుగ సీజన్ (సెప్టెంబర్ నుంచి జనవరి
17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన శ్రీ చక్ర పాలీప్లాస్ట్ హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రముఖ ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థ నిర్వహణ కంపెనీ శ్రీ చక్ర పాలీప్లాస్ట్.. దేశంలోనే తొలి ఫుడ్-గ్రేడ్ ప్లాస్టి�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎస్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో బేస్రేటు 7.45 శాతాన�
వచ్చే 3 నెలల్లో మరిన్ని నియామకాలు l 44 శాతం సంస్థలది ఇదే మాట: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మొన్న అయాన్స్.. నిన్న నౌకరీ.. నేడు మ్యాన్పవర్.. సంస్థ ఏదైనా, ఎక్కడి నుంచి రిపోర్ట్ చేసినా చెప్పేది మాత్రం ఒక్కటే. �
ఆగస్టు నెలలో 11.39 శాతానికి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వరుసగా రెండు నెలలుగా తగ్గుముఖం పట్టిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో మళ్లీ ఎగబాకింది. తయారీ రంగ వస్తువులు భగ్గుమనడంతో గత నెలలో 11.39 శాతానికి ఎగ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ మరో రికార్డును సృష్టించింది. 16 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కార్లు మొత్తంగా ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ము
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క
న్యూఢిల్లీ : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి కొటక్ మహీంద్ర బ్యాంక్ తీపికబురు అందించింది. ఇండ్ల కొనుగోలుదారులకు బ్యాంకు పండుగ ఆఫర్ను ప్రకటించింది. రాబోయే రెండు నెలల వరకూ కొటక�
అహ్మదాబాద్ : నార్త్, సౌత్ తేడా లేకుండా భారతీయులు అమితంగా ఇష్టపడే పరాట ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్లోకి మా�